ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ముఖ్యమంత్రి కేసీఆర్కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి