భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏవీవీ విద్యాసంస్థల ప్లాటినమ్ జూబ్లీ
హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై పోలీసులు కారును నిలిపివేశారు. ఓ పోలీసు కారును సైదాబాద్ టీ జంక్షన్ వద్ద రహదారికి అడ్డంగా పెట్టారు. దీంతో అటుగా
హైద్రాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్మన్ఘాట్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా చెట్టును ఢీ కొన్నది.
పదో తరగతి పాసైన బీసీ విద్యార్థినీ విద్యార్థులకు వివిధ ఉపాధి కోర్సుల్లో సెట్విన్ కేంద్రంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. హైద్రాబాద్ ముషీరాబాద్ సెట్విన్ కేంద్రంలో పదో తరగతి
పారదర్శకమైన పురపాలన అందించేందుకు జీహెచ్ఎంసీ చట్టంలో మార్పులు చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. పురపాలక చట్టం స్ఫూర్తిగా నూతన
హైద్రాబాద్ శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే .. దోహా నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్
జనగామ జిల్లాలో ఒకేసారి ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎస్సీ డెవలప్మెంట్ కార్యాలయంలో పదవీవిరమణ పొందిన అటెండర్ ఐలయ్య వద్ద రూ.5వేలు తీసుకుంటూ ఎస్సీ
తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని వీఎస్టీ-ఆర్టీసీ కల్యాణ మండపం రోడ్డులో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ
సమైక్య రాష్ట్రంలో దేవాలయాలకు అన్యాయం జరిగిందని తెలంగాణ మంత్రి హరీష్రావు అన్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల్లో మహాశివరాత్రి జాతర ఉత్సవాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వనదుర్గా
తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని రామలింగేశ్వరస్వామి ని ప్రార్ధించానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వరాలయంలో మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ
విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించాలిసిన ఉపాధ్యాయులే టిక్టాక్కు బానిసై వీడియోలు తీసుకుంటున్నారు.సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని చెప్పకుండా.. చిన్నారులకు కూడా టిక్టాక్ అలవాటు చేస్తున్నారు. అంతేకాకుండా స్కూల్లో