telugu navyamedia

తెలంగాణ వార్తలు

నేడు వరంగల్ లో వెంకయ్య పర్యటన

vimala p
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏవీవీ విద్యాసంస్థల ప్లాటినమ్ జూబ్లీ

రోడ్డుకి అడ్డంగా పోలీసుల కారు.. నెటిజన్ ట్వీట్ తో జరిమానా!

vimala p
హైదరాబాద్‌ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై పోలీసులు కారును నిలిపివేశారు. ఓ పోలీసు కారును సైదాబాద్‌ టీ జంక్షన్‌ వద్ద రహదారికి అడ్డంగా పెట్టారు. దీంతో అటుగా

హైద్రాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

vimala p
హైద్రాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్మన్‌ఘాట్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా చెట్టును ఢీ కొన్నది.

ఉపాధి కోర్సుల్లో బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ

vimala p
పదో తరగతి పాసైన బీసీ విద్యార్థినీ విద్యార్థులకు వివిధ ఉపాధి కోర్సుల్లో సెట్విన్‌ కేంద్రంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. హైద్రాబాద్ ముషీరాబాద్‌ సెట్విన్‌ కేంద్రంలో పదో తరగతి

పారదర్శకమైన పురపాలన అందించేందుకు మార్పులు: కేటీఆర్‌

vimala p
పారదర్శకమైన పురపాలన అందించేందుకు జీహెచ్ఎంసీ చట్టంలో మార్పులు చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పురపాలక చట్టం స్ఫూర్తిగా నూతన

శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత

vimala p
హైద్రాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే .. దోహా నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌

ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు

vimala p
జనగామ జిల్లాలో ఒకేసారి ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎస్సీ డెవలప్‌మెంట్ కార్యాలయంలో పదవీవిరమణ పొందిన అటెండర్ ఐలయ్య వద్ద రూ.5వేలు తీసుకుంటూ ఎస్సీ

భార్య మేనమామను కారుతో తొక్కించి చంపిన కిరాతకుడు!

vimala p
భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి భార్య మేనమామను హతమార్చాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగింది . పోలీసుల కథనం ప్రకారం..

హైదరాబాద్‌లో కేసీఆర్ భారీ కటౌట్..ఎమ్మెల్యేకు రూ. 5 వేల జరిమానా!

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని వీఎస్‌టీ-ఆర్టీసీ కల్యాణ మండపం రోడ్డులో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ

సమైక్య రాష్ట్రంలో దేవాలయాలకు అన్యాయం: హరీష్‌ రావు

vimala p
సమైక్య రాష్ట్రంలో దేవాలయాలకు అన్యాయం జరిగిందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల్లో మహాశివరాత్రి జాతర ఉత్సవాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వనదుర్గా

తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి: మంత్రి మల్లారెడ్డి

vimala p
తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని రామలింగేశ్వరస్వామి ని ప్రార్ధించానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వరాలయంలో మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ