telugu navyamedia

Minister Mallareddy Keesara Shivaratri

తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి: మంత్రి మల్లారెడ్డి

vimala p
తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని రామలింగేశ్వరస్వామి ని ప్రార్ధించానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వరాలయంలో మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ