telugu navyamedia

తెలంగాణ వార్తలు

ప్రగతిభవన్‌ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!

vimala p
హైద్రాబాద్ ప్రగతిభవన్‌ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన ప్రగతిభవన్ రక్షణ సిబ్బంది నజీరుద్దీన్‌ను అడ్డుకున్నారు. అనంతరం నజీరుద్దీన్‌ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

గోదావరి నదీజలాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

vimala p
గోదావరి నదీజలాల సమర్థ వినియోగంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. .ఉదయం 11 తర్వాత ప్రారంభమైన సమావేశం ఇంకా

వాస్తవాలకు దూరంగా కేంద్ర ప్యాకేజీ: వినోద్‌ కుమార్

vimala p
లాక్‌డౌన్‌ కారణంగా కుదేలవుతోన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై

10 రోజుల చికిత్స తరువాత హోమ్ ఐసొలేషన్!

vimala p
రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రోగులకు చికిత్సా విధానం విషయంలో ఐసీఎంఆర్ (ఇండియన్‌

కమీషన్ల కోసమే ఇన్నాళ్లు కేసీఆర్ మౌనంగా ఉన్నారు: ఎంపీ కోమటిరెడ్డి

vimala p
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్

లాక్ డౌన్ తర్వాత ఇలా ఉండొచ్చు: కేటీఆర్ సరదా ట్వీట్

vimala p
లాక్ డౌన్ తర్వాత అందరి కార్యకలాపాలు ఇలా ఉండొచ్చన్న ఊహ జనించిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. ప్రతి ఒక్కరూ తమలో తాము ఇలా

బండి సంజయ్ లేఖకు స్పందించిన కేంద్రం

vimala p
కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 203 జీవోపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం మాట తప్పింది: ఉత్తమ్

vimala p
టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత తమదేనని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు

వలస కూలీల ఫోన్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్

vimala p
వలస కూలీల నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. ఒడిశాకు చెందిన కూలీలు కొంతకాలం

కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారు: నాగం

vimala p
పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత నాగం జనార్థన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై

కాలువలను పరిశీలించిన హరీశ్‌రావు: అధికారులపై అగ్రహం

vimala p
సిద్ధిపేట జిల్లాలో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. తొగుట మండలంలోని తుక్కాపూర్, పెద్ద మాసాన్ పల్లి, ఎల్లారెడ్డి పేట, బండారుపల్లి మీదుగా ఉన్న ప్రధాన

మాకు రావాల్సిన నదీ జలాల వాటానే తీసుకుంటున్నాం: మంత్రి అనిల్

vimala p
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.