హైద్రాబాద్ ప్రగతిభవన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన ప్రగతిభవన్ రక్షణ సిబ్బంది నజీరుద్దీన్ను అడ్డుకున్నారు. అనంతరం నజీరుద్దీన్ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు.
గోదావరి నదీజలాల సమర్థ వినియోగంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. .ఉదయం 11 తర్వాత ప్రారంభమైన సమావేశం ఇంకా
లాక్డౌన్ కారణంగా కుదేలవుతోన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై
రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రోగులకు చికిత్సా విధానం విషయంలో ఐసీఎంఆర్ (ఇండియన్
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్
కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 203 జీవోపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ
టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత తమదేనని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు
వలస కూలీల నుంచి వచ్చిన ఫోన్కాల్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్ను ఆదేశించారు. ఒడిశాకు చెందిన కూలీలు కొంతకాలం
పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత నాగం జనార్థన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్పై
సిద్ధిపేట జిల్లాలో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. తొగుట మండలంలోని తుక్కాపూర్, పెద్ద మాసాన్ పల్లి, ఎల్లారెడ్డి పేట, బండారుపల్లి మీదుగా ఉన్న ప్రధాన
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.