telugu navyamedia

Telugu Newes updates

బండి సంజయ్ లేఖకు స్పందించిన కేంద్రం

vimala p
కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 203 జీవోపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ

కరోనాపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: గౌతమ్‌ సవాంగ్‌

vimala p
కరోనా వైరస్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ప్రసార సాధనం

గత పాలకులు ఆప్కోను లంచాల మయం చేశారు.: సీఎం జగన్

vimala p
గత పాలకులు ఆప్కోను లంచాల మయం చేశారని ఏపీ ఏపీ సీఎం జగన్ అన్నారు. అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ఆయన ప్రారంభించారు.

క్రికెట్, రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు: గడ్కరీ

vimala p
మ‌హారాష్ట్ర సీఎంగా ఫ‌డ్న‌వీస్ రెండవసారి ఈ రోజు ఉదయం ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ మద్దతుతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు

అదే పరిస్థితి మీకు వస్తుంది.. అధికారులకు చంద్రబాబు హెచ్చరిక

vimala p
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై

ఆర్థిక మాంద్యంతో దేశాన్ని వెనక్కి నెట్టారు: గులాంనబీ ఆజాద్‌

vimala p
ఆర్థిక మాంద్యంతో దేశాన్ని వెనక్కి నెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ

మిగతా విషయాలపై మాట్లాడే దమ్మే లేదు: విజయసాయి రెడ్డి

vimala p
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎవరి పేరును ప్రస్తావించకుండా ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. తన అవినీతి ఎలా బయటపడుతుందోనన్న టెన్షన్ తప్ప

జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ముర్ము ప్రమాణ స్వీకారం

vimala p
ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కశ్మీర్ కు కేంద్రం అక్టోబర్ 31ని రీఆర్గనైజేషన్ డేగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం ప్రకారం

యురేనియం తవ్వకాల పై స్పందించిన అఖిలప్రియ

vimala p
యురేనియం తవ్వకాల పై మాజీ మంత్రి అఖిలప్రియ ఘాటుగా స్పందించారు. ఆళ్లగడ్డ మండలం యాదవాడలో మీడియాతో ఆమె మాట్లాడుతూ నల్లమలలో యురేనియం తవ్వకాలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం

ఆ వీడియో లీక్ ..బీజేపీ నేత‌ల‌పై ఎఫ్ఐఆర్‌

vimala p
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు తమకు లంచం ఇవ్వజూపారంటూ కొందరు జర్నలిస్టులు ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి కూడా బయటికొచ్చింది.

పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో మార్పులు

vimala p
తెలంగాణ లో రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్ జారీ చేయడంతో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం