తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాలను సైతం వణికిస్తోంది.
దేశంలో తొలిసారిగా వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ బుక్స్ జారీచేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. నిన్న రాత్రి రెవెన్యూ చట్టం
మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో మావోల ఎరివేతకు అటవీ ప్రాంతంలో భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లాలో మావోయిస్టులకు పోలీసుకు
తెలంగాణలో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో ఆయన ఉప్పల్ సీఐగానూ
విత్తన కంపెనీల ప్రతినిధులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో విత్తన కంపెనీల ప్రతినిధులతో
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాలను కూడా వణికిస్తోంది. రాష్ట్ర వైద్య,
రాష్ర్టానికి రావాల్సిన రూ. 2,641 కోట్ల ఐజీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. ఐజీఎస్టీ బకాయిల పరిష్కారంపై మంత్రుల
తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. నిరసనలో భాగంగా బీజేపీ శ్రేణులు సిద్ధిపేటలో ఇవాళ
డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ల
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి ఆయనను తీసుకుని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను చూపించిన విషయం తెలిసిందే. ఈ