telugu navyamedia

తెలంగాణ వార్తలు

తెలంగాణలో కొత్తగా 2,176 కోవిడ్ కేసులు

vimala p
తెలంగాణ‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాలను సైతం వణికిస్తోంది.

మెరూన్ రంగులో పట్టాదార్ పాస్ పుస్తకాలు: కేసీఆర్

vimala p
దేశంలో తొలిసారిగా వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ బుక్స్ జారీచేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. నిన్న రాత్రి  రెవెన్యూ చట్టం

తెలంగాణలో ఎదురు కాల్పులు..తప్పించుకున్న మావోలు!

vimala p
మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో మావోల ఎరివేతకు అటవీ ప్రాంతంలో భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లాలో మావోయిస్టులకు పోలీసుకు

ఆదాయానికి మించిన ఆస్తులు.. ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు!

vimala p
తెలంగాణలో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి ఇంట్లో  ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో ఆయన ఉప్పల్ సీఐగానూ

విత్త‌న కంపెనీ ప్ర‌తినిధుల‌కు ప్ర‌భుత్వం స‌హ‌కారం: హ‌రీష్‌రావు

vimala p
విత్త‌న కంపెనీల ప్ర‌తినిధుల‌కు ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో విత్త‌న కంపెనీల ప్ర‌తినిధుల‌తో

తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 2,296 మందికి పాజిటివ్

vimala p
తెలంగాణ‌లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాలను కూడా వణికిస్తోంది. రాష్ట్ర వైద్య,

అమ‌ల్లోకి నూత‌న రెవెన్యూ చ‌ట్టం..గెజిట్ నోటిఫికేష‌న్లు జారీ!

vimala p
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ, మండలిలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లుకు ఆమోదం లభించిన విషయం విదితమే. ఈ బిల్లును గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ఆమోదంతో

ఐజీఎస్టీ బకాయిలు వెంట‌నే విడుద‌ల చేయండి: హ‌రీష్‌రావు

vimala p
రాష్ర్టానికి రావాల్సిన రూ. 2,641 కోట్ల ఐజీఎస్టీ బ‌కాయిలు వెంట‌నే విడుద‌ల చేయాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. ఐజీఎస్టీ బ‌కాయిల ప‌రిష్కారంపై మంత్రుల

ఎల్ఆర్ఎస్ పేరుతో కేసీఆర్ దోపిడీ: వివేక్

vimala p
తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. నిరసనలో భాగంగా బీజేపీ శ్రేణులు సిద్ధిపేటలో ఇవాళ

టీఆర్ఎస్ మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారు: బండి సంజయ్

vimala p
డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ల

చానల్ ఏర్పాటు చేసుకుని అబద్ధాలు ప్రచారం: ఎంపీ అరవింద్

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు పాలన చేతకాదన్న విషయం దేశం మొత్తం కోడై కూస్తోందని నిజమాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.

తప్పుల తడకగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల జాబితా: భట్టి విక్రమార్క

vimala p
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి ఆయనను తీసుకుని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను చూపించిన విషయం తెలిసిందే. ఈ