telugu navyamedia

తెలంగాణ వార్తలు

ఆ భయంతో కెసిఆర్ ఇదంతా చేస్తున్నాడు : బండి సంజయ్

Vasishta Reddy
ఎన్నికలు అయిపోయాక కూడా బీజేపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న కెసిఆర్ పద్దతి మార్చుకోవాలి. సిద్దిపేటలో బీజేపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తూ భయబ్రాంతులకు గురి చెయ్యడాన్ని తీవ్రంగా

ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటికే 7.77 కోట్లు చెల్లించారు…

Vasishta Reddy
ఈ రోజు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఏర్పాటు చేయబడిన ధరణి కంట్రోల్ రూంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సందర్శించారు. ధరణి వెబ్ సైట్ ను

ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జిని సన్మానించిన సీపీ అంజనీ కుమార్

Vasishta Reddy
ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జికి దేశవ్యాప్త ప్రశంసలు వస్తున్నాయి. అంబులెన్స్ కు దారి చూపెట్టి పేషెంట్ ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జి..ట్రాఫిక్ కానిస్టేబుల్ సత్కరించి బహుమతులు సిటీ

మరో తెలంగాణ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌..

Vasishta Reddy
క‌రోనా వైర‌స్ ఎవరినీ వదలడం లేదు. సాధార‌ణ ప్ర‌జ‌లు అయినా స‌రే.. ప్ర‌ధాని అయినా స‌రే.. ప్ర‌జాప్ర‌తినిధి అయినా స‌రే.. అధికారి అయినా స‌రే దానికి మాత్రం

ఆ విషయంలో అడ్డంగా బుక్కయిన మరో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే…!

Vasishta Reddy
మొన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, నిన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావ్, నేడు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు. ఒకరి తర్వాత మరొకరు సహనం కోల్పోయారు.

దుబ్బాకలో 35 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తాం..

Vasishta Reddy
దుబ్బాకలో గెలుపు టీఆర్ఎస్ పార్టీ దేనని…35 వేలకు మెజారిటీ తగ్గదు తలసాని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేసారు. బీసీలకు సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న విదంగా

ఎల్ఆర్ఎస్ పై స్టే విధించాలని హైకోర్టు ను కోరిన పిటీషనర్స్

Vasishta Reddy
హైకోర్టులో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని ధాఖలైన మూడు పిటిషన్లను కలిపి తెలంగాణ హైకోర్టు విచారించింది. పేద, మధ్యతరగతి వారు ఎల్ఆర్ఎస్ వలన ఇబ్బందులు పడుతున్నారన్న పిటీషనర్స్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై బోల్తా పడిన కారు…

Vasishta Reddy
మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మాటిమాటికీ వార్తలలో నిలుస్తూనే ఉంది. ఎప్పుడు ఈ బ్రిడ్జ్ మొదలు పెట్టారో అప్పటి నుండే ఈ బ్రిడ్జ్ మీదకు జనం

బీసీల గురించి కాంగ్రెస్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటది…

Vasishta Reddy
కేసీఆర్ సీఎం అయ్యాక బడుగుబాలహీన వర్గాల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీసీలకు సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం

తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు

పడిపోయిన కోడిగుడ్డు ధర…

Vasishta Reddy
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం.. ఇమ్యూనిటీ బూస్టప్‌‌‌‌లో కోడిగుడ్డు కూడా భాగం కావడంతో చాలా మంది ప్రజల ఆహారంలో ఇప్పుడు గుడ్డు తప్పనిసరైంది.

మరో ఘనత.. ఢిల్లీ లో టీఆర్ఎస్ కార్యాలయానికి భూమి అప్పగింత..

Vasishta Reddy
టి.ఆర్.ఎస్ పార్టీ మరో అరుదైన స్థాయికి చేరుకుంది. 20 ఏళ్ళ క్రితం కేసీఆర్ గారు తానొక్కడు మరో గుప్పెడు మందితో ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం ఈ రోజు