కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆర్ధికంగా చాలా దెబ్బతీసింది. అయితే కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు శనివారం మధ్యాహ్నం
హైదారాబాద్ రామచంద్రపురం మహిళ పై అత్యాచారం, హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడి హత్య చేసినట్లుగా
మిస్సింగ్ కేసులు తెలంగాణలో పెరుగుతుండటంతో వాటిపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నాం అని సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. మా పరిధిలో నమోదవుతున్న కేసులన్ని వ్యక్తి గత మనస్పర్థల
తెలంగాణ రాష్ట్రంలో రూ.20,761 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లుగా అమెజాన్ వెబ్ సర్వీసేస్ సంస్థ తెలిపింది. తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు
తెలంగాణలో నానాటికీ పెరిగిపోతున్న మిస్సింగ్ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అక్టోబర్ 30 నాటికి ఉన్న పరిస్థితిని గమనిస్తే, అప్పటికి నాలుగు రోజుల కిందటి డేటా ప్రకారం
ఎన్నికలు అయిపోయాక కూడా బీజేపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న కెసిఆర్ పద్దతి మార్చుకోవాలి. సిద్దిపేటలో బీజేపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తూ భయబ్రాంతులకు గురి చెయ్యడాన్ని తీవ్రంగా
ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జికి దేశవ్యాప్త ప్రశంసలు వస్తున్నాయి. అంబులెన్స్ కు దారి చూపెట్టి పేషెంట్ ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జి..ట్రాఫిక్ కానిస్టేబుల్ సత్కరించి బహుమతులు సిటీ