ఈరోజు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజును. ఈ సందర్భంగా సచిన్ కు సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీల నుంచి, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సందర్భంగా చెన్నై పిచ్పై పెనుదుమారం రేగిన విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్ సందర్బంగా కూడా మళ్లీ అవే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిన్న రాత్రి డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు పరాజయాల తర్వాత ఈ మ్యాచ్తో పంజాబ్ తిరిగి
పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసిన విషయం తెలిసిందే. తొలుత బౌలింగ్లో అదరగొట్టిన రాహుల్ సేన అనంతరం బ్యాటింగ్లోనూ ప్రణాళికలకు తగ్గట్లు రాణించి
సౌతాఫ్రికా క్రికెట్ ప్రమాదంలో పడుతుంది. సౌతాఫ్రికా ప్రభుత్వం తనకున్న అధికారాన్ని వినియోగించుకుని సీఎస్ఏ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేందుకు సిద్దం అయ్యింది. ఈ మేరకు క్రికెట్ బోర్డుకు ఓ
ఐపీఎల్ 2020 సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. కానీ ఆ జట్టు కాంబినేషన్పై మాజీ క్రికటర్లు, విశ్లేషకులు విమర్శలు
ఐపీఎల్ 2021లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ చేసిన సెంచరీ తనను ఎంతో ఆకట్టుకుందని పీటర్సన్ చెప్పాడు. స్టీవ్