దేశ వ్యాప్తంగా మిలిటరీ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అసాంఘిక శక్తులు మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేశారని వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్
నగరంలోని న్యాయవాదులు శాశ్వత హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ విధులు బహిష్కరించారు. జిల్లా కోర్టు ప్రధాన ద్వారం వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ధర్నా నిర్వహించారు.
ఏపీలో గ్రామపంచాయతీల్లో అమలు చేస్తున్న 30 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం నుంచి సోమవారం (30వ తేదీ) వరకు ‘స్వచ్ఛసర్వేక్షణ్ ‘కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా చెత్తసేకరణ,
ధంక్యా గ్రామంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహానికి రాజ్నాథ్ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పాక్ కు ఘాటు హెచ్చరికలు చేశారు. 1971లో బంగ్లాదేశ్ విడిపోయిన విషయాన్ని
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగరంలో అద్దె ఇళ్లలో నివసించే వారికి శుభవార్త చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…’ముఖ్యమంత్రి కిరాయిదార్ బిజ్లి మీటర్ యోజన’ పథకం కింద
అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండటంతో హరియాణాలో ఎన్నికల సందడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో మునిగిపోయాయి. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో
కేంద్రం ప్రస్తుత ఆర్మీ అధిపతి బిపిన్ రావత్ స్థానంలో కొత్త చీఫ్ను నియామకం చేసేందుకు ప్రక్రియ ప్రారంభించింది. భారత సైనికాధిపతిగా ఆర్మీ చీఫ్గా బిపిన్ రావత్ మూడు
‘స్వచ్ఛ భారత్’ను ప్రధాని మోదీ తీసుకువచ్చి ఇప్పటికి 5 సంవత్సరాలు గడుస్తున్నా.. ఎక్కడా ఎలాంటి.. పురోగతి కనిపించడం లేదు. మొదటలో.. సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, పలువురు నానా
జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు జమ్ము కశ్మీర్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్లోని వైమానిక స్థావరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రభుత్వ
తెలుగు రాష్ట్రాలకు వివిధ విభాగాల్లో జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఏపీ నీటి వనరుల విభాగానికి మూడు అవార్డులు రాగా, సూక్ష్మ సేద్యం, హార్టికల్చర్ విభాగానికి అవార్డు