మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్ గుండెపోటుతో మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రతరమైంది. మనిషి నుంచి మనిషికి సోకడం నుంచి మెల్లిగా సమూహ వ్యాప్తి దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం దేశంలో రోజుకు 20 వేలకుపైగా కరోనా
రాజస్థాన్లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తున్నట్టు ఆరోపణలు వెళ్ళు విరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి దమ్ముంటే తన
రాజస్తాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే అసమ్మతి ఎమ్మెల్యేల నోటీసు విషయం సుప్రీం కోర్ట్ వరకు వెళ్లింది. తాజాగా రాజ్భవన్ ఎదుట ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఉత్తర్ప్రదేశ్లో కరోనా శరవేగంగా దూసుకుపోతోంది. దీంతో అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలు శాఖల అధికారులకు వైరస్ సోకింది. తాజాగా, యూపీ ఆరోగ్యమంత్రి జై
తెలంగాణలో పది పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకొంది. ఓపెన్లో చదివే టెన్త్, ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో కరోనా విజృంభిస్తున్ననేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులను
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన అనంతరం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర