telugu navyamedia

రాజకీయ

నలంద కిశోర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: చంద్రబాబు

vimala p
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్ గుండెపోటుతో మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

మధ్యప్రదేశ్ సీఎంకు కరోనా

vimala p
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రతరమైంది. మనిషి నుంచి మనిషికి సోకడం నుంచి మెల్లిగా సమూహ వ్యాప్తి దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం దేశంలో రోజుకు 20 వేలకుపైగా కరోనా

గంటా అనుచరుడు నలంద కిశోర్ మృతి

vimala p
ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్‌ మృతి చెందారు. ఆయన సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని మూడు వారాల క్రితం కర్నూలు

సీఎం యడ్యూరప్పకు కోర్టు సమన్లు

vimala p
కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్పకు గోకక్‌లోని జేఎంఎఫ్‌సీ కోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్

దేశంలో కరోనా మహోగ్రరూపం..13 లక్షలు దాటిన కేసులు

vimala p
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం… గత 24 గంటల్లో

తమ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంటుంది: ఉద్ధవ్ థాకరే

vimala p
రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తున్నట్టు ఆరోపణలు వెళ్ళు విరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి దమ్ముంటే తన

రాజ్‌భవన్ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నినాదాలు

vimala p
రాజస్తాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే అసమ్మతి ఎమ్మెల్యేల నోటీసు విషయం సుప్రీం కోర్ట్ వరకు వెళ్లింది. తాజాగా రాజ్‌భవన్ ఎదుట ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

యూపీ మంత్రికి కరోనా పాజిటివ్

vimala p
ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా శరవేగంగా దూసుకుపోతోంది. దీంతో అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలు శాఖల అధికారులకు వైరస్ సోకింది. తాజాగా, యూపీ ఆరోగ్యమంత్రి జై

కరోనా చికిత్స కోసం అదనంగా రూ.1000 కోట్లు: సీఎం జగన్

vimala p
కరోనా చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ఏపీ సీఎం జగన్ అన్నారు. కరోనాపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో ఆయన

ఓపెన్‌ టెన్త్‌, ఇంట‌ర్ లో అందరు పాస్..!

vimala p
తెలంగాణలో పది పరీక్షలను ర‌ద్దు చేసిన ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకొంది. ఓపెన్‌లో చ‌దివే టెన్త్‌, ఇంట‌ర్ విద్యార్థులంద‌రినీ పాస్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

కరోనా కేసులను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోంది: పవన్

vimala p
ఏపీలో కరోనా విజృంభిస్తున్ననేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులను

ఆర్టికల్ 356ని కొని తెచ్చుకోవద్దు.. వైసీపీకి రఘురామకృష్ణరాజు హితవు

vimala p
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన అనంతరం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర