ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో సామూహిక అత్యాచారానికి గురైన 20 ఏళ్ల యువతి ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అదే
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు తుది తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం నేడు న్యాయస్థానం
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. వెంకయ్య కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని
హైద్రాబాద్ శివారు ప్రాంతంలోని మొయినాబాద్ మండలం హిమాయత్సాగర్లో ఇంటి యజమాని వేధింపులు తాళలేక ఓ మైనారిటీ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పై
ఉత్తరప్రదేశ్లో సామూహిక అత్యాచారానికి గురైన 20 ఏళ్ల యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అదే రాష్ట్రంలో ఒక వివాహితపై ఇద్దరు డ్రైవర్లు
లాక్ డౌన్ సమయంలో లో దేశవ్యాప్తంగా ఎందరికో చేయూతనిచ్చి, ఆదుకున్న బాలీవుడ్ విలన్ సోనూ సూద్ కు తాజాగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యునైటెడ్ నేషన్స్ డెవలప్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా శాఖల అధికారులతో పాటు పలువురు నేతలు కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా బీజేపీ
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఓం బిర్లా తండ్రి శ్రీకృష్ణ బిర్లా (92) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన