ఏపీ సీఎంగా వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన కొన్నిగంటల్లోనే అధికార యంత్రాంగంలో మార్పులు కనిపించాయి. ఆర్థిక వనరులు లేనందున ప్రభుత్వ శాఖలన్నీ ఇంజినీరింగ్ పనులు నిలిపివేయాలని
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రమాణస్వీకారం అనంతరం కార్యక్రమాలు ఆలస్యం కావడంతో జగన్,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే జగన్ తన పాలనపై పట్టు పెంచుకునేందుకు సీఎంవో అధికారులపై బదిలీ వేటు వేశారు. చంద్రబాబు హయాంలో పని చేసిన
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సుమారు అరగంటకుపైగా పలు విషయాలపై మాట్లాడారు. నవరత్నాలు తూచ తప్పకుండా పాటిస్తానని జగన్ హామీ
సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డికి నరేంద్రమోదీ కేబినెట్లో స్థానం దక్కింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి కిషన్ రెడ్డికి ఫోన్ వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు
జగన్ ప్రమాణ స్వీకారం పూర్తిఅయింది. ప్రమాణస్వీకారం అనంతరం సర్వమత ప్రార్థనలు జరిగాయి. అనంతరం ప్రజలకు చెప్పినట్టుగా నేడే కొన్ని ప్రధాన ప్రకటనలు చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. అయితే
జగన్ ప్రమాణస్వీకారం, రాజ్యాంగబద్దంగా.. జాతీయ గీతంతో ప్రారంభించారు. అనంతరం గవర్నర్ నరసింహన్ జగన్ మోహన్ రెడ్డి తో పదవి ప్రమాణం చేయించారు. జగన్ అనే నేను.. అంటూ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితంలో తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడి ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చానని, ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం
ప్రభుత్వ కాన్వాయ్ లో జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమ ప్రాంగణానికి బయలుదేరారు. తనతోపాటుగా కుటుంబ సభ్యులు, కొందరు ముఖ్య నేతలు ఉన్నారు. ఇప్పటికే ప్రాంగణం అతిరధ మహారాదులతో, వైసీపీ
వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ఇవాళ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మధ్యాహ్నం సరిగ్గా 12:23 గంటలకు ‘జగన్ అనే నేను..’ అంటూ వైఎస్
రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్రమోదీ గురువారం ఉదయం మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి వాజ్పేయీలకు నివాళులు అర్పించారు. తొలుత ఢిల్లీఃలోని రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించిన