*హైదరాబాద్లో నిండు గర్భిణి దారుణ హత్య *బావమరిది అయ్యే వెంకట రామక్రిష్ణను అంతం చేయాలని ప్లాన్ *ఆ సమయంలో ఇంట్లో రామకృష్ణ లేకపోవడంతో భార్య స్రవంతిపై దాడి
తెలంగాణలో విద్యాసంస్థలకు పదిహేను రోజుల పాటు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. దసరా పండగ సందర్భంగా ప్రభుత్వం ఈ సెలవులను ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుంచి
సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదంలో కొంత
సికింద్రాబాద్లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ
*రాహుల్ భారత్ జోడో యాత్రపై కొత్త వివాదం బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసిన విద్వేషం నుంచి దేశాన్ని కాపాడుతాం 145 రోజుల్లోచరమగీతం పాడుతామన్నపోస్టర్ విడుదల కాంగ్రెస్ విడుదల చేసిన
*జ్ఞానవాపి వివాదంపై వారణాసి కోర్టు సంచలన తీర్పు *అంజుమన్ ఇంతజామీయా కమిటీ పిటిషన్ కొట్టివేత.. ఉత్తర్ప్రదేశ్ జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సంచలన తీర్పు
*టాలీవుడ్ పెద్దలపై మరోసారి ఆర్జీవి తీవ్ర విమర్శలు.. *పెద్దమనిషి మరణానికి విలువ ఇవ్వరా? టాలీవుడ్ దిగ్గజనటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణం టాలీవుడ్ కి తీరని
సినీ దిగ్గజం, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిశారు. కొంతకాలంగా మధుమేహం,
పెదనాన్న కృష్ణం రాజు అంటే హీరో ప్రభాస్కి అమితమైన ప్రేమ .ఆయన మరణాన్ని ప్రభాస్ తట్టుకోలేకపోతున్నారు. కృష్ణంరాజు భౌతికాయం వద్ద స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రభాస్ ప్రయత్నిస్తున్నారు.
రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ సేవలందించిన కృష్ణం రాజు గారు మరణించం బాధాకరం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జూబ్లీహీల్స్లోని కృష్ణంరాజు భౌతికకాయాన్ని నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ
మా అన్నయ్య.. మొగల్తూరి బిడ్డ. కృష్ణంరాజు లేరనే మాట. జీర్ణించుకోలేకపోతున్నా అని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు.. జూబ్లీహిల్స్ నివాసంలో కృష్ణంరాజు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు.