టీమిండియా యువ బ్యాట్స్మన్, వికెట్కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ ఇదే జోరు కొనసాగిస్తే
టీమిండియా సీనియర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. రోహిత్-ధావన్ జోడి వన్డేల్లో 5000లకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
వైసీపీ, తెలుగుదేశం పార్టీకి సవాల్ విసిరారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. 1999లో బీజేపీ అభ్యర్థిగా గెలిచాం… బీజేపీ కేంద్రంలో
టాస్ ఓడిపోవడంలో తనదైన ముద్రను వేసుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలో ముచ్చటగా మూడోసారి టాస్
రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత ‘వకీల్ సాబ్’ మూవీతో బిగ్ స్క్రీన్పై ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు.
ఇంగ్లండ్ పర్యటనలో మూడు ఫార్మాట్లలో భారత్ అదరగొట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆసీస్ పర్యటనలో కూడా భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయితే భారత జట్టు పై
కెప్టెన్ గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత అందుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి భారత జట్టుకు 200వ మ్యాచ్కు సారథ్యం వహించిన జాబితాలో కోహ్లీ చోటు దక్కించుకున్నాడు.