మేడారం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలను తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకుని, అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే
హైద్రాబాద్ నగరవాసుల కల సాకారమైంది. మెట్రో ప్రాజెక్టు చివరి కారిడార్ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జూబ్లీ బస్స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ (కారిడార్-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని
చంద్రబాబువి దుర్మార్గమైన ఆలోచనలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనంతపురంలోని కియా పరిశ్రమ యూనిట్లు పక్క
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సంసిద్ధంగా ఉండాలని ఏపీ ఎస్ఈసీఆదేశించింది. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం నుంచి ఎస్ఈసీ రమేశ్ కుమార్ వీడియో
రాజధాని అమరావతి కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అమరావతిని తరలించాలన్న ఆలోచన వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎంతో శ్రమించాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇటీవలే మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లోఫాస్ట్ ట్రాక్ కోర్టులు పేరుకు తగ్గట్టే సత్వర
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రూ. 35 వేల కోట్ల అప్పులు చేశారని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో
బీజేపీ నేతలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విపక్షాల నుంచి కాపాడేందుకే లోక్ సభలో బీజేపీ సభ్యులు కావాలనే రభస
రాజకీయ లబ్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీ సచివాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కథానాయికగా
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ విరుచుకుపడ్డారు. కర్నూలులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని వదిలేసి, మరో పార్టీని స్థాపించి