టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ విరుచుకుపడ్డారు. కర్నూలులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని వదిలేసి, మరో పార్టీని స్థాపించి పోటీకి రావాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. టీడీపీపై ఉన్న అభిమానంతో ఓట్లు పడుతున్నాయే తప్ప, చంద్రబాబును చూసి కాదన్నారు.
బాబు వెంట ఉన్నది ఎన్టీఆర్ అభిమానులని అన్నారుఈ సందర్భంగా జగన్ గురించి ప్రస్తావిస్తూ, మంత్రి కాకముందే జగన్ కు తాము భక్తులమని చెప్పారు. జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మమైపోతారని అన్నారు. .
కుట్ర రాజకీయాలకు భయపడను: పవన్ కల్యాణ్