రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. నేడు జలదీక్షకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడంపై
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ప్రతి రోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరగడంతో అటు ప్రజలను ఆందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్క రోజే
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతియుత ప్రజా ఉద్యమం ద్వారా తెలంగాణ ఏర్పడిందని అన్నారు. గత ఆరేళ్లలో
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్రగతి భవన్ నుంచి గన్పార్క్
ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. ఇన్నాళ్లూ షూటింగ్ల కారణంగా బిజీబిజీగా గడిపిన అందరూ ఇప్పుడు అనుకోకుండా లభించిన ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు.
కరోనా ప్రభావంతో 18 రాజ్యసభ స్థానాలకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను జూన్ 19న నిర్ణయించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
దక్షిణాది పరిశ్రమలో అగ్రనటి సమంత. ఆమెకి సంబంధించిన ఏ పోస్ట్ అయిన కొద్ది నిమిషాలలోనే వైరల్ అవుతుంది. ఇటీవల సమంత మార్కుల మెమో సోషల్ మీడియాలో హల్