టీడీపీ నేతల అరెస్టులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుమండిపడ్డారు. ప్రలోభాలకు లొంగని తెలుగుదేశం నేతలను ఇలా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులతో బెదిరిస్తున్నారని నిప్పులు చెరిగారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాదు శివారు శంషాబాద్లో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్రెడ్డిని అనంతపురం
ఏపీలో ఈ రోజు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు.
టీడీపీ నేత అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. ఆయన ఏదో స్వాతంత్ర్య సమరయోధుడిని
అవినీతిని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇక శాసనసభ్యుడిని అరెస్ట్ చేసే ముందు రాజ్యాంగ నిబంధనలను
టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడికి రెండ్రోజుల కిందట పైల్స్ ఆపరేషన్ జరిగిందని, అలాంటి వ్యక్తిని బలవంతంగా
కరోనా దెబ్బకు మహారాష్ట్ర ఉక్కిరిబిక్కిరవుతోంది. దేశ వ్యాప్తంగా మొత్తం 2,97,535 కేసులు నమోదైతే అందులో కేవలం మహరాష్ట్రలోనే 97,648 కేసులు నమోదయ్యాయి. లక్ష కేసుల దిశగా రాష్ట్రం
గత నెలలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోకి ప్రవేశించిన మిడతల దండు తాజాగా తెలంగాణలోకి ప్రవేశించింది. మహారాష్ట్ర నుంచి జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్ మండలం పెద్దంపేట ప్రాంతంలోకి
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. అవినీతికి పాల్పడే