telugu navyamedia

వార్తలు

మరోసారి పెరిగిన పెట్రో ధరలు.. లీటరుకు 58 పైసల పెంపు

vimala p
కరోనా సంక్షోభం నేపథ్యంలో పెట్రో ధరలు వరుసగా ఏడో రోజు కూడా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 58 పైసలు, డీజిల్‌పై లీటరుకు 59 పైసలు పెరిగాయి. తాజా

ప్రత్యర్థులపై కక్ష సాధించడం ఫ్యాక్షనిస్టుల స్వభావం: చంద్రబాబు

vimala p
టీడీపీ నేతల అరెస్టులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుమండిపడ్డారు. ప్రలోభాలకు లొంగని తెలుగుదేశం నేతలను ఇలా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులతో బెదిరిస్తున్నారని నిప్పులు చెరిగారు.

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్

vimala p
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాదు శివారు శంషాబాద్‌లో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని అనంతపురం

ఇంటర్ ఫలితాలు చూసుకోని విద్యార్థులు ..మొరాయించిన సర్వర్లు!

vimala p
ఏపీలో ఈ రోజు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు.

తప్పు చేశారని తేలడంతోనే ఏసీబీ అరెస్ట్ చేసింది: రోజా

vimala p
టీడీపీ నేత అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. ఆయన ఏదో స్వాతంత్ర్య సమరయోధుడిని

అచ్చెన్నాయుడు అరెస్ట్ పై జనసేన అనుమానాలు!

vimala p
అవినీతిని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇక శాసనసభ్యుడిని అరెస్ట్ చేసే ముందు రాజ్యాంగ నిబంధనలను

విజిలెన్స్ రిపోర్టులో ఎక్కడా అచ్చెన్నపేరు లేదు: చంద్రబాబు

vimala p
టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడికి రెండ్రోజుల కిందట పైల్స్ ఆపరేషన్ జరిగిందని, అలాంటి వ్యక్తిని బలవంతంగా

ఏపీ సీఎస్ పదవీకాలం పొడగింపు

vimala p
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అప్పటివరకు సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను మరో పదవికి బదిలీ చేసిన  తెలిసిందే. ఎల్వీ స్థానంలో నీలం

మళ్లీ లాక్ డౌన్ ప్రచారంపై “మహా” సర్కార్ క్లారిటీ!

vimala p
కరోనా దెబ్బకు మహారాష్ట్ర ఉక్కిరిబిక్కిరవుతోంది. దేశ వ్యాప్తంగా మొత్తం 2,97,535 కేసులు నమోదైతే అందులో కేవలం మహరాష్ట్రలోనే 97,648 కేసులు నమోదయ్యాయి. లక్ష కేసుల దిశగా రాష్ట్రం

తెలంగాణలోకి మిడతలు..బెంబేలెత్తుతున్న ప్రజలు

vimala p
గత నెలలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోకి ప్రవేశించిన మిడతల దండు తాజాగా తెలంగాణలోకి ప్రవేశించింది. మహారాష్ట్ర నుంచి జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్ మండలం పెద్దంపేట ప్రాంతంలోకి

ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదల

vimala p
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. విజయవాడ హోటల్ గేట్ వేలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రథమ,

సీఎం జగన్ తన మాట నిలబెట్టుకోవాలి: కన్నా డిమాండ్

vimala p
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. అవినీతికి పాల్పడే