telugu navyamedia

వార్తలు

ఐపీఎల్ 2020 : మ్యాచ్ గెలిచి మొదటి స్థానానికి వచ్చిన ముంబై…

Vasishta Reddy
ఐపీఎల్ 2020 లో ముంబై ఇండియన్స్‌ జోరు కొనసాగుతోంది. నిన్న రెండు మ్యాచ్ లో టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ తొలి ఓవర్‌లోనే పృథ్వీషాను బౌల్ట్

దళితులు ఉండే ప్రాంతంలో రాజధాని ఉండటం జగన్ కు ఇష్టం లేదు…

Vasishta Reddy
ఏపీ మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ… అమరావతి కోసం 300 రోజులు ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమాన్ని అణచడానికి ఎన్నో కుట్రలు పన్నారు. అక్రమ

సౌందర్య బయోపిక్ లో సాయిపల్లవి ?

vimala p
సౌతిండియా హీరోయిన్ సౌందర్య ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కోట్లాది మంది అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సౌందర్య బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. మలయాళంలో భారీ

అమరావతి రైతుల ఉద్యమానికి నేటితో 300 రోజులు…

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని విభన గురించి వైసీపీ ప్రభుత్వం చెప్పున తర్వాత నుండి ముందుగా రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతుల ఉద్యమ చేప్పట్టిన

రాజధాని అమరావతికి సంభందించిన కేసులను రోజువారీ విచారణ….

Vasishta Reddy
రాజధాని అమరావతికి సంభందించిన కేసులను రోజువారీ విచారణ జరపనుంది ప్రభుత్వం. సిఎం క్యాంపు ఆఫీసు, స్టేట్ కమిషనరేట్ ల విషయంలో పూర్తివివరాలతో కౌంటర్ ఇప్పటికే వేసింది ప్రభుత్వం.

హైదరాబాద్ లో భారీ చోరీ..నేపాలి గ్యాంగ్ అరెస్ట్

Vasishta Reddy
రాయదుర్గం నేపాలి గ్యాంగ్ అరెస్ట్ ఇవాళ అరెస్ట్ అయింది. రాష్ట్రాలు దాటి నేపాల్ పారిపోతున్న క్రమంలో యూపీ బార్డర్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈనెల ఆరో

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మరో లేఖ రాశారు. రెవెన్యూ యంత్రాంగాన్ని పంపి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పంట నష్టాన్ని

క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఏడుగురు అరెస్ట్…

Vasishta Reddy
హైదరాబాదులో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించిన ఈ బెట్టింగ్ ఆగడం లేదు. తాజగా హైదరాబాదులో రాజస్థాన్ ఏటీఎస్ టీమ్ సోదాలు చేసింది.

నేడు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్

Vasishta Reddy
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసారు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన సినీ నటుడు గౌతమ్ రాజు

Vasishta Reddy
  రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని కలిగించిందని

ఏపిలో కరోనా వైరస్ విజృంభణ…ఇవాళ మరో

Vasishta Reddy
ఏపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదు అయిన కరోనా కేసుల

బైకులు దొంగతనం చేస్తున్న ఇంజనీర్…

Vasishta Reddy
ఓ సివిల్ ఇంజనీర్ జల్సాల కోసం పక్కదారి పట్టాడు. బైకులు దొంగతనం చేసి అమ్ముతూ పోలీసులకు దొరికిపోయాడు. నల్లగొండ జిల్లా రామగిరికి చెందిన వెలువోలు వెంకటేష్ ప్రస్తుతం