సౌతిండియా హీరోయిన్ సౌందర్య ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కోట్లాది మంది అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సౌందర్య బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. మలయాళంలో భారీ
రాజధాని అమరావతికి సంభందించిన కేసులను రోజువారీ విచారణ జరపనుంది ప్రభుత్వం. సిఎం క్యాంపు ఆఫీసు, స్టేట్ కమిషనరేట్ ల విషయంలో పూర్తివివరాలతో కౌంటర్ ఇప్పటికే వేసింది ప్రభుత్వం.
రాయదుర్గం నేపాలి గ్యాంగ్ అరెస్ట్ ఇవాళ అరెస్ట్ అయింది. రాష్ట్రాలు దాటి నేపాల్ పారిపోతున్న క్రమంలో యూపీ బార్డర్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈనెల ఆరో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మరో లేఖ రాశారు. రెవెన్యూ యంత్రాంగాన్ని పంపి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పంట నష్టాన్ని
హైదరాబాదులో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించిన ఈ బెట్టింగ్ ఆగడం లేదు. తాజగా హైదరాబాదులో రాజస్థాన్ ఏటీఎస్ టీమ్ సోదాలు చేసింది.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసారు
ఓ సివిల్ ఇంజనీర్ జల్సాల కోసం పక్కదారి పట్టాడు. బైకులు దొంగతనం చేసి అమ్ముతూ పోలీసులకు దొరికిపోయాడు. నల్లగొండ జిల్లా రామగిరికి చెందిన వెలువోలు వెంకటేష్ ప్రస్తుతం