కరోనాతో శ్వాస ఆడక కళ్లెదుటే భర్త గిలగిలా గుంజుకుంటూ ప్రాణం విడవడంతో ఆ ఇల్లాలు గుండెలవిసేలా రోదించడం తీవ్ర విషాదాన్ని నింపింది. కనీసం ఒక్కసారైనా భర్తను చేతుల్లోకి
రాష్ట్రంలో ఉన్న అర్చకుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. రాష్ట్రంలో కరోనా ప్రాభల్యం పెరుగుతున్న నేపథ్యంలో అర్చకుల కుటుంబాలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొత్తగా 1,296 మందికి పాజిటివ్ అని నిర్ధారణ
పదో తరగతి వరకు చదివి వైద్యం చేస్తున్నా ఓ నకిలీ డాక్టర్ గుట్టు బయటపడింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్లోని
వోల్టేజీ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్న గ్రామస్థులు సమస్య పరిష్కారం కోసం ఒక్కటయ్యారు. గ్రామంలో బిల్లుల వసూల కోసం వచ్చిన విద్యుత్తు సిబ్బందిని పట్టుకుని కట్టేసిన గ్రామస్థులు ఒక్కొక్కరినీ
హైద్రాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజ బోనాల వేడుకలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు అర్చకులు అమ్మవారికి జల కడవ సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు
కరోనా వైరస్ సోకి మరో జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడుకు చెందిన మణి అనే జర్నలిస్టు తిరుమలలో గత ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఇటీవల వైరస్ బారినపడిన ఆయన
కాశ్మీర్ సరిహద్దులో పాక్ సైన్యం జరిపిన కాల్పులపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మృతి చెందడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది.
తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీంతో ప్రతిరోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించిన వివరాల