telugu navyamedia

సామాజిక

కళ్లు చెమర్చిన కరోనా కన్నీటి దృశ్యం

vimala p
కరోనాతో శ్వాస ఆడక కళ్లెదుటే భర్త గిలగిలా గుంజుకుంటూ ప్రాణం విడవడంతో ఆ ఇల్లాలు గుండెలవిసేలా రోదించడం తీవ్ర విషాదాన్ని నింపింది. కనీసం ఒక్కసారైనా భర్తను చేతుల్లోకి

అర్చకుల కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సాయం ఇవ్వాలి – హిందూ బ్రాహ్మన్ ఫెడరేషన్ అధ్యక్షులు

vimala p
రాష్ట్రంలో ఉన్న అర్చకుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. రాష్ట్రంలో కరోనా ప్రాభల్యం పెరుగుతున్న నేపథ్యంలో అర్చకుల కుటుంబాలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణలో కొత్తగా 1,296 మందికి పాజిటివ్

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొత్తగా 1,296 మందికి పాజిటివ్ అని నిర్ధారణ

దేశంలో కరోనా మహోగ్రరూపం.. ఒక్కరోజులో 38,902 కేసులు

vimala p
దేశంలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో భారత్‌లో 38,902 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య,

పదో తరగతి వరకు చదివి వైద్యం.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ అరెస్టు

vimala p
పదో తరగతి వరకు చదివి వైద్యం చేస్తున్నా ఓ నకిలీ డాక్టర్ గుట్టు బయటపడింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌లోని

లో వోల్టేజీ సమస్యతో ఇబ్బందులు .. విద్యుత్తు అధికారుల నిర్భంధం!

vimala p
 వోల్టేజీ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్న గ్రామస్థులు సమస్య పరిష్కారం కోసం ఒక్కటయ్యారు. గ్రామంలో బిల్లుల వసూల కోసం వచ్చిన విద్యుత్తు సిబ్బందిని పట్టుకుని కట్టేసిన గ్రామస్థులు ఒక్కొక్కరినీ

కమిటీ సభ్యులతోనే లాల్‌ దర్వాజ బోనాలు

vimala p
హైద్రాబాద్ పాతబస్తీ లాల్‌ దర్వాజ బోనాల వేడుకలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు అర్చకులు అమ్మవారికి జల కడవ సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు

కరోనాతో చికిత్స పొందుతూ జర్నలిస్ట్ మృతి

vimala p
కరోనా వైరస్ సోకి మరో జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడుకు చెందిన మణి అనే జర్నలిస్టు తిరుమలలో గత ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఇటీవల వైరస్ బారినపడిన ఆయన

పాక్ కాల్పులపై భారత్ ఫైర్ ..రాయబారికి సమన్లు జారీ!

vimala p
కాశ్మీర్ సరిహద్దులో పాక్ సైన్యం జరిపిన కాల్పులపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మృతి చెందడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది.

ఈ నెల 25న ఇంటర్‌ రీకౌంటింగ్‌ ఫలితాలు!

vimala p
తెలంగాణలో ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్‌చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు అధికారులు చర్యలు ప్రారంభించారు.

యూపీలో కరోనా విలయతాండవం.. కొత్తగా 1986 పాజిటివ్ కేసులు

vimala p
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విలయతాండవం చేస్తోంది. దీంతో ప్ర‌తిరోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అమిత్ మోహ‌న్ ప్ర‌సాద్ వెల్లడించిన వివ‌రాల‌

ఏపీలో కరోనా కన్నెర్ర .. ఒక్కరోజే 52 మంది మృతి

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 52 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా తూర్పు