telugu navyamedia

Pakistan Jammu And Kashmir Indian Fire

పాక్ కాల్పులపై భారత్ ఫైర్ ..రాయబారికి సమన్లు జారీ!

vimala p
కాశ్మీర్ సరిహద్దులో పాక్ సైన్యం జరిపిన కాల్పులపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మృతి చెందడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది.