పాక్ కాల్పులపై భారత్ ఫైర్ ..రాయబారికి సమన్లు జారీ!vimala pJuly 19, 2020 by vimala pJuly 19, 20200531 కాశ్మీర్ సరిహద్దులో పాక్ సైన్యం జరిపిన కాల్పులపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మృతి చెందడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. Read more