దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాలను కూడా వణికిస్తోంది. గత పది
2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ లో 30% సిలబస్ తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలంగాణ ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ చెప్పారు. మొత్తం సిలబస్లో
మహారాష్ట్రలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులు సైతం పెద్ద ఎత్తున ఈ
తిరుమలలో బ్రహ్మోత్సవాలు నేడు సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ఉత్సవాలు భక్తులు లేకుండా తొలిసారిగా ఏకాంతంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని
కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్ఐ ఖాతాదారులకు కేంద్ర కార్మికశాఖ శుభవార్త చెప్పింది. వారి వేతనంలో 50 శాతం సొమ్మును నిరుద్యోగ భృతిగా చెల్లించనున్నట్టు ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కొత్త అల్పపీడనం కారణంగా ఏర్పడే పరిస్థితులతో మరిన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ
ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బీ. ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్ష గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఈనెల 25వ తేదీ వరకు రోజుకు
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాకు వ్యాక్సిన్ కనుగునేందుకు ప్రపంచ దేశాలు ముమ్మర ప్రయోగాలు చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ రేసులో ముందున్న రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీపై ప్రజలు ఆశలు
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాల్లో విజృంభిస్తోంది. గత 24
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం…
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ఎందరో అధికారులు, ప్రజాప్రతినిధులు కోవిడ్ బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి నితిన్