దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ మరికొన్నిరోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్
అగ్రరాజ్యం అమెరికాలో మూడు లక్షల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1100 మంది మరణించడం అమెరికా ప్రస్తుతం ఎలాంటి దుస్థితిలో చిక్కుకుందో
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో టీమ్ఇండియా ఆటగాళ్ల వేతనాల్లో కోత ఉండొచ్చని మాట్లాడినఐసీఏ అధ్యక్షుడు అశోక్ మల్హాత్రాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. బీసీసీఐకి
సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. దాడులకు పాల్పడిన వారిపై నాన్ బెయిలేబుల్ కేసులు నమోదు చేసి వెంటనే
కరోనా పోరులో భాగంగా గళ్ళ గురిగిలో దాచుకున్న చిల్లర డబ్బులను ఓ చిన్నారి విరాళంగా ఇచ్చింది. కుటుంబసభ్యులు అప్పుడప్పుడు ఇచ్చిన మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చింది.
లాక్డౌన్ నిబంధనలు మరికొన్ని రోజులు మాత్రమేనని, అప్పటివరకూ సంయమనం పాటిద్దామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరోనాను నిరోధించేందుకు
కరోనా మహమ్మారి విస్తరించిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా పలు దేశాలకు ప్రత్యేక విమానాలు నడుపుతూ రిలీఫ్ మెటీరియల్ ను, చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తరలిస్తూ ఎన్నో దేశాల
దేశ పౌరులంతా కరోనాను తరిమికొట్టేందుకు రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని విద్యుత్ లైట్లు అన్నీ ఆఫ్ చేసి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని ప్రధాని
ప్రపంచ దేశాలు కరోనాతో అల్లాడిపోతుంటే ఉగ్రవాదులు మాత్రం రెచ్చిపోతున్నారు. జమ్మూకశ్మీర్లో చొరబాట్లకు ఉగ్రవాదులు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన భారత భద్రతా బలగాలు కశ్మీర్ లోయలో
బ్రిటన్లో కరోనా వైరస్ ఉదృతి రోజురోజుకూ పెరుగుతుండడంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిన్న ఒక్క రోజే అక్కడ 708 మంది ప్రాణాలు కోల్పోయారు. యూకేలో ఒకే రోజు
భారత్ లో కరోనా కట్టడికి ఎంతో చేస్తున్నారని ప్రధాని మోదీనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. కొవిడ్-19 పేషంట్లకు చికిత్స చేసేందుకు మలేరియా నిరోధానికి వాడిన