telugu navyamedia

సామాజిక

లాక్ డౌన్ తర్వాత విద్యాసంస్థలపై నిర్ణయం: కేంద్రం

vimala p
దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ మరికొన్నిరోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్

అమెరికాకు వేగంగా పాకిన కరోన.. న్యూయార్క్ టైమ్స్ కథనం

vimala p
అగ్రరాజ్యం అమెరికాలో మూడు లక్షల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1100 మంది మరణించడం అమెరికా ప్రస్తుతం ఎలాంటి దుస్థితిలో చిక్కుకుందో

బీసీసీఐకి లాభించేలా ఐసీఏ ప్రయత్నం: సునీల్ గవాస్కర్

vimala p
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో టీమ్​ఇండియా ఆటగాళ్ల వేతనాల్లో కోత ఉండొచ్చని మాట్లాడినఐసీఏ అధ్యక్షుడు అశోక్​ మల్హాత్రాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. బీసీసీఐకి

వైద్యులపై దాడి చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు: డీజీపీ

vimala p
సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. దాడులకు పాల్పడిన వారిపై నాన్‌ బెయిలేబుల్‌ కేసులు నమోదు చేసి వెంటనే

చిల్లర డబ్బులు చిన్నారి విరాళం: కేటీఆర్‌ ప్రశంసలు

vimala p
కరోనా పోరులో భాగంగా గళ్ళ గురిగిలో దాచుకున్న చిల్లర డబ్బులను ఓ చిన్నారి విరాళంగా ఇచ్చింది. కుటుంబసభ్యులు అప్పుడప్పుడు ఇచ్చిన మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చింది.

లాక్‌డౌన్‌ మరికొన్ని రోజులు మాత్రమే: డీజీపీ గౌతం సవాంగ్

vimala p
లాక్‌డౌన్‌ నిబంధనలు మరికొన్ని రోజులు మాత్రమేనని,  అప్పటివరకూ సంయమనం పాటిద్దామని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరోనాను నిరోధించేందుకు

ఎయిర్ ఇండియా అమోఘమైన కృషి: పాకిస్థాన్

vimala p
కరోనా మహమ్మారి విస్తరించిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా పలు దేశాలకు ప్రత్యేక విమానాలు నడుపుతూ రిలీఫ్ మెటీరియల్ ను, చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తరలిస్తూ ఎన్నో దేశాల

దీపాలు వెలిగించి భారతీయ స్ఫూర్తిని చాటుదాం: విరాట్‌ కోహ్లీ

vimala p
దేశ పౌరులంతా కరోనాను తరిమికొట్టేందుకు రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని విద్యుత్ లైట్లు అన్నీ ఆఫ్ చేసి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని ప్రధాని

కశ్మీర్‌ లోయలో ఎన్ కౌంటర్…9 మంది ఉగ్రవాదులు హతం

vimala p
ప్రపంచ దేశాలు కరోనాతో అల్లాడిపోతుంటే ఉగ్రవాదులు మాత్రం రెచ్చిపోతున్నారు. జమ్మూకశ్మీర్‌లో చొరబాట్లకు ఉగ్రవాదులు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన భారత భద్రతా బలగాలు కశ్మీర్‌ లోయలో

ఈ నెల 15 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ రిజర్వేషన్లు!

vimala p
ఈ నెల 14 తర్వాత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రజా రవాణ పున:ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియా మినహా మిగతా పౌర

బ్రిటన్‌లో నాలుగు వేలు దాటిన కరోన మరణాలు

vimala p
బ్రిటన్‌లో కరోనా వైరస్ ఉదృతి రోజురోజుకూ పెరుగుతుండడంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిన్న ఒక్క రోజే అక్కడ 708 మంది ప్రాణాలు కోల్పోయారు. యూకేలో ఒకే రోజు

కరోనా కట్టడికి ఎంతో చేస్తున్నారు.. మోదీనీ ప్రశంసించిన ట్రంప్

vimala p
భారత్ లో కరోనా కట్టడికి ఎంతో చేస్తున్నారని ప్రధాని మోదీనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. కొవిడ్-19 పేషంట్లకు చికిత్స చేసేందుకు మలేరియా నిరోధానికి వాడిన