దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కరోనా వైరస్ ఇంత వరకు అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ మరికొన్ని రోజుల్లో ఎత్తేసే అవకాశాలు ఉండడంతో విమానయాన సంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తున్నాయి. విమాన ప్రయాణాలు చేసేవారితో పాటు, విమాన సిబ్బంది
కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా జీవన విధానం మొత్తం స్తంభించిపోయింది. లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కార్యకలాపాలన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అయితే ఈ వైరస్ పెళ్లిళ్లను మాత్రం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ కు ఫుల్ డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. మలేరియాకు ఉపయోగించే ఈ ఔషధం కరోనా
ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఆ జిల్లాలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో కొత్తగా ఇద్దరు డాక్టర్లకు కరోనా
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో సడలింపు ఇచ్చింది. మున్సిపల్ నివాస ప్రాంతాల్లో కొన్ని దుకాణాలను తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. దీనికి సంబంధించి
కరోనా వైరస్ విజృంభించడంతో ఇటలీ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ వైరస్ కాటుకు ఇటలీలో ఇప్పటివరకు 150 మంది డాక్టర్లు మృతిచెందారు. ఈ విషయాన్ని ఇటాలియన్ అసోసియేషన్
పాకిస్థాన్లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో పాక్లో కొత్తగా 642 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం నమోదైన
చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా నిర్వహించిన కరోనా పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వస్తున్నాయని భారత్ చేసిన ఆరోపణల పై చైనా సంస్థలు
లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుదలను నిలిపివేస్తూ కేంద్రం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలందరు ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. ఈ క్రమంలో దూరదర్శన్ ఇతిహాసాలకి సంబంధించిన సీరియల్స్ని తిరిగి ప్రసారం చేస్తుంది. ఇప్పటికే రామనంద్ సాగర్