telugu navyamedia

సామాజిక

పట్టణాల్లో పాజిటివ్ కేసులు..మర్కజ్ లింకులే కారణం: కిషన్ రెడ్డి

vimala p
దేశంలో కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంకిత భావంతో పని చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  పట్టణాల్లో

యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. జూన్ 30 వరకు ఆంక్షలు!

vimala p
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కరోనా వైరస్ ఇంత వరకు అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

విమాన ప్రయాణానికి కొత్త నిబంధనలు!

vimala p
దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ మరికొన్ని రోజుల్లో ఎత్తేసే అవకాశాలు ఉండడంతో విమానయాన సంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తున్నాయి. విమాన ప్రయాణాలు చేసేవారితో పాటు, విమాన సిబ్బంది

మహారాష్ట్ర లో వరుడు..యూపీలో వధువు.. వీడియో కాన్ఫరెన్స్ లో వివాహం

vimala p
కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా జీవన విధానం మొత్తం స్తంభించిపోయింది. లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కార్యకలాపాలన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అయితే ఈ వైరస్ పెళ్లిళ్లను మాత్రం

హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో సైడ్ ఎఫెక్ట్స్.. అమెరికా డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వార్నింగ్

vimala p
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ కు ఫుల్ డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. మలేరియాకు ఉపయోగించే ఈ ఔషధం కరోనా

కర్నూల్‌ ను వణికిస్తున్న కరోనా.. మరో ఇద్దరు డాక్టర్లకు పాజిటివ్‌!

vimala p
ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఆ జిల్లాలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో కొత్తగా ఇద్దరు డాక్టర్లకు కరోనా

కొన్ని ప్రాంతాల్లో సడలింపు.. కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు

vimala p
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో సడలింపు ఇచ్చింది. మున్సిపల్ నివాస ప్రాంతాల్లో కొన్ని దుకాణాలను తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. దీనికి సంబంధించి

ఇట‌లీలో కరోనా కన్నెర్ర.. 150 మంది డాక్ట‌ర్లు మృతి

vimala p
క‌రోనా వైర‌స్ విజృంభించడంతో ఇట‌లీ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ వైరస్ కాటుకు ఇట‌లీలో ఇప్ప‌టివ‌ర‌కు 150 మంది డాక్ట‌ర్లు మృతిచెందారు. ఈ విష‌యాన్ని ఇటాలియ‌న్ అసోసియేష‌న్

24 గంటల్లో 642 కొత్త కేసులు..పాకిస్థాన్ లో లాక్‌డౌన్‌ పొడగింపు

vimala p
పాకిస్థాన్‌లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో పాక్‌లో కొత్తగా 642 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం నమోదైన

కిట్లు వాడే విధానం తెలియక మాపై నిందలు వేస్తారా?: భారత్ పై చైనా అసంతృప్తి

vimala p
చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా నిర్వహించిన కరోనా పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వస్తున్నాయని భారత్ చేసిన ఆరోపణల పై చైనా సంస్థలు

ఉద్యోగులకు డీఏ నిలిపివేయడంపై స్పందించిన రాహుల్

vimala p
లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుదలను నిలిపివేస్తూ కేంద్రం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.

దూర‌ద‌ర్శ‌న్‌లో ప్రారంభం కానున్న శ్రీకృష్ణ సీరియ‌ల్!

vimala p
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్ర‌జ‌లంద‌రు ఇళ్ళ‌కే ప‌రిమితం అవుతున్నారు. ఈ క్రమంలో దూర‌ద‌ర్శ‌న్ ఇతిహాసాల‌కి సంబంధించిన సీరియ‌ల్స్‌ని తిరిగి ప్ర‌సారం చేస్తుంది. ఇప్ప‌టికే రామనంద్ సాగర్