విశాఖ ఫార్మాసిటీలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇవి రసాయన డ్రమ్ములకు అంటుకోవడంతో భారీ
తూర్పు లడఖ్లోని గాల్వన్లోయ వద్ద చైనా నిర్మాణాలు చేపట్టిందని శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో ఓ కథనం ప్రచురించింది. డ్రాగన్ దేశాన్ని ఎదుర్కొనే విషయంపై
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ఆట దృక్పథం గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంటుంది.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైరస్ విస్తరణ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలోని రెండు ప్రాంతాల్లో అధికారులు రెడ్ జోన్
పాకిస్థాన్లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో పాక్లో కొత్తగా 642 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం నమోదైన
కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లపై దేశంలోని పలుచోట్ల దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, అద్దె ఇళ్లలో ఉంటున్న డాక్టర్లను ఇంటి యజమానులు వేధిస్తున్నారు. ఈ
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పుణే శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజింగ్ ద్వారా భారత్లో తొలిసారి ఈ వైరస్ చిత్రాలను రూపొందించారు. ఈ
ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు నిన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన తండ్రిని కడసారిగా చూడాలని కుమార్తె అమృత పేర్కొంది. అందుకు