telugu navyamedia

క్రైమ్ వార్తలు

తీన్మార్ మల్లన్నకు దిమ్మతిరిగే షాక్..

Vasishta Reddy
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్మార్‌ మల్లన్న…అలీయాస్‌ నవీన్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారారు. ఎందుకంటే.. నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ

ఘోర ప్రమాదం : బోటు బోల్తా..130 మంది మృతి

Vasishta Reddy
మద్యధరా సముద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫ్రికా లిబియా తీరంలో ఓ బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో యూరప్ కు వెళుతున్న 130 మంది అక్రమ

తెలంగాణలో విషాదం : వాగులో దిగి ముగ్గురు యువకులు మృతి

Vasishta Reddy
తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. మానేరు వాగులో దిగి ముగ్గురు యువకులు మరణించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల వద్ద జరిగింది. ఐతురాజుపల్లి

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం : 13 మంది సజీవ దహనం

Vasishta Reddy
మహారాష్ట్రలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాల్గర్ జిల్లాలోని విరార్ నగరంలో విజయ్ వల్లభ కరోనా ఆస్పత్రిలోని

ఏపీలో మరో దిశ ఘటన : తెలంగాణకు చెందిన బాలికపై దారుణం

Vasishta Reddy
దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై దాడులు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ఏపీలో దారుణం : బాలికను రేప్ చేసిన టిక్ టాక్ స్టార్

Vasishta Reddy
దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై దాడులు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి

Vasishta Reddy
ఈజిప్టు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈజిప్టు లోని స్వాల్ యూబియా ప్రాంతంలో ఓ ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏకంగా 11

మే 2 నుండి లాక్ డౌన్ : అసలు కథ ఏంటి ?

Vasishta Reddy
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.42 కోట్లు దాటాయి కరోనా

పెందుర్తి ఆరు హత్యల కేసులో మరో ట్విస్ట్ !

Vasishta Reddy
విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలంలోని జుత్తాడ గ్రామంలో చోటు చేసుకున్న ఆరు హత్యల అంశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం ఈ ఘటన చోటు

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో 98 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

Vasishta Reddy
అధికారులు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా.. డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతూనే ఉంది. ఎన్నిసార్లు పట్టిబడిన డ్రగ్స్ మాఫియాలో ఎలాంటి మార్పు రావటం లేదు. అయితే తాజాగా ఢిల్లీ అంతర్జాతీయ

‘వకీల్ సాబ్’ సినిమా చూస్తూ ఏపీ యువకుడు మృతి !

Vasishta Reddy
పవన్ కళ్యాణ్ లాయర్ గా నటించిన చిత్రం వకీల్ సాబ్. అయితే ఈ సినిమా మంచి కలెక్షన్ లతో దుమ్మురేపుతోంది. తెలుగు స్టేట్స్ ఏ కాకుండా మిగతా

ఘోర రోడ్డు ప్రమాదం… 22 మంది మృతి

Vasishta Reddy
పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ ప్రైవేట్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా 22 మంది ప్రయాణికులు మృతి