telugu navyamedia

maneruvagu

తెలంగాణలో విషాదం : వాగులో దిగి ముగ్గురు యువకులు మృతి

Vasishta Reddy
తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. మానేరు వాగులో దిగి ముగ్గురు యువకులు మరణించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల వద్ద జరిగింది. ఐతురాజుపల్లి