telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి

ఈజిప్టు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈజిప్టు లోని స్వాల్ యూబియా ప్రాంతంలో ఓ ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏకంగా 11 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలిసులు.. ఘటనా స్థలానికి చేరుకొని ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 60 అంబులెన్స్ లలో స్థానిక ఆస్పత్రి లకు తరలిస్తున్నట్లు వైద్య శాఖ వెల్లడించింది. ప్రమాదంలో ఆస్పత్రి లో వైద్యం పొందుతున్న వారిలో కూడా మరికొందరి పరిస్థితి విష్మంగానే ఉందని తెలిపారు. 

Related posts