రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి అంత్యక్రియలు నాగోల్ శ్మశాన వాటికలో పూర్తయాయి. విజయారెడ్డి అంతిమయాత్రలో రెవెన్యూశాఖ ఉద్యోగులు, స్థానికులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వివిధ
ఛత్తీస్గడ్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. దంతెవాడ జిల్లాలోని కాటేకల్యాన్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) బలగాలు కూంబింగ్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డి ఆఫీస్ లోనే మంటల్లో కాలుతుంటే. ఆమెను కాపాడేందుకు వెళ్లి తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ గురునాథం ఈ ఉదయం మరణించాడు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్, ప్రస్తుతం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో గౌరెల్లికి చెందిన కూర సురేష్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. కేసుకు
తహశీల్దార్ ఆఫీస్ లోనే ఓ దుండగుడు పెట్రోల్ పోసి తహశీల్దార్ విజయపై నిప్పు అంటించాడు. తీవ్రంగా గాయపడిన విజయ స్పాట్ లోనే చనిపోయారు. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్
కృష్ణా జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద