రాబోవు ఎన్నికల్లో ఓట్ల కోసమే చంద్రబాబు వరాలజల్లు కురిపిస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల
ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య హైకోర్టు విభజన జరిగిన సంగతి తెలిసిందే. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో న్యాయస్థానం తాత్కాలికంగా పనిచేస్తోంది. అయితే న్యాయపరమైన ప్రభుత్వ
ఏపీఎస్ ఆర్టీసీలో కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో 8 సంఘాలు ఏకమై సమ్మెబాట పట్టనున్నాయి. రేపు కార్మిక సంఘాల జేఏసీ
ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనకు రక్షణ కల్పించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం
ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఆహ్లాదకరంగా సాగుతున్న అరకు బెలూన్ ఫెస్టివల్ కు సందర్శకులు పోటెత్తుతున్నారు. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి, ఆయన
కాకుళం జడ్పీ ఛైర్ పర్సన్ సీసీగా పనిచేస్తున్న సంతోష్ కుమార్, మీడియా సమావేశంలో ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ ఈ
ఏపీలోని ఆడపడుచులకు ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ఇప్పటికే పసుపు-కుంకుమ కింద భారీమొత్తంలో నగదు మొత్తాన్ని అందించిన ప్రభుత్వం, మరోసారి డ్వాక్రా
టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి
ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో అంతర్జాతీయ సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారని, దీనిపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. టీడీపీ పోరాటం
సినీనటుడు ప్రభాస్తో తనకు సంబంధాలున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సోదరి షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు.