telugu navyamedia

EVMs EC

ఈవీఎంలపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి: చంద్రబాబు

ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో అంతర్జాతీయ సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారని, దీనిపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.  టీడీపీ పోరాటం