ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు
ఏపీలో కరోనా వ్సిజృంభిస్తున్న నేపథ్యంలో వినాయక చవితిపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో గణేష్ పండుగను అందరూ ఇళ్లలోనే జరుపుకోవాలని సర్కార్ కోరింది.
ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. కార్మికులకు కరోనా బీమా వర్తింపజేయాలని యాజమాన్యం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు 50 లక్షల రూపాయల కోవిడ్
ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాలు పంపిణీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. వరద నీటిలో మునిగిపోయే స్థలాలను ఇళ్ల స్థలాలకు కేటాయించారని
మద్రాసుకు తాగునీటి కోసం తెలుగుగంగకు 9 టీఎంసీలిచ్చి ఆపేయమని కృష్ణా బోర్డు ఆదేశాలివ్వడంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. భారీ వర్షాలతో డ్యాంలు నిండుతున్నప్పటికీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలను ఏపీ సీఎం జగన్ పరిశీలించారు. తాడేపల్లి బోట్ హౌస్ వద్ద గృహ నిర్మాణ శాఖ మోడల్
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు సంక్షేమ పథకాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ ఆసరా పథకానికి కేబినెట్