telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ప్రజా ప్రతినిధులకు పక్క రాష్ట్రాల్లో వైద్యం: దేవినేని

vimala p
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు

అది వైసీపీ పెద్దలకు దోచిపెట్టే పథకం: చంద్రబాబు

vimala p
పేరుకు పేదలకు ఇళ్ల స్థలాల పథకం.. కానీ అది వైసీపీ పెద్దలకు దోచిపెట్టే పథకంలా మారిందని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇళ్ల స్థలాల పథకం

గణేష్ పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలి: ఏపీ సర్కార్

vimala p
ఏపీలో కరోనా వ్సిజృంభిస్తున్న నేపథ్యంలో వినాయక చవితిపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో గణేష్ పండుగను అందరూ ఇళ్లలోనే జరుపుకోవాలని సర్కార్ కోరింది.

ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులకు కరోనా బీమా!

vimala p
ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. కార్మికులకు కరోనా బీమా వర్తింపజేయాలని యాజమాన్యం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు 50 లక్షల రూపాయల కోవిడ్‌

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు

vimala p
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కడప జైలులో కరోనా సోకిన సంగతి తెలిసిందే. వైరస్ సోకిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సెషన్స్

ఇళ్ళ స్థలాలపై విజిలెన్స్ కమిటీ వేయాలి: సోము వీర్రాజు

vimala p
ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాలు పంపిణీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. వరద నీటిలో మునిగిపోయే స్థలాలను ఇళ్ల స్థలాలకు కేటాయించారని

కృష్ణా బోర్డు ఆదేశాలపై స్పందించిన సోమిరెడ్డి

vimala p
మద్రాసుకు తాగునీటి కోసం తెలుగుగంగకు 9 టీఎంసీలిచ్చి ఆపేయమని కృష్ణా బోర్డు ఆదేశాలివ్వడంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. భారీ వర్షాలతో డ్యాంలు నిండుతున్నప్పటికీ

మోడల్ హౌస్ నిర్మాణం బాగుంది: సీఎం జగన్

vimala p
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలను ఏపీ సీఎం జగన్ పరిశీలించారు. తాడేపల్లి బోట్ హౌస్ వద్ద గృహ నిర్మాణ శాఖ మోడల్

ఇండియా మ్యాపులో ఏపీ రాజధానిగా అమరావతి!

vimala p
ఇండియా మ్యాపులో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేర్చామని సర్వే ఆఫ్‌ ఇండియా కార్యాలయం తెలిపింది. ఈ మేరకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు సర్వే ఆఫ్ ఇండియా

వైఎస్‌ఆర్‌ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదముద్ర

vimala p
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు సంక్షేమ పథకాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. వైఎస్‌ఆర్‌ ఆసరా పథకానికి కేబినెట్

జేసీ ప్రభాకర్‌ రెడ్డి కరోనా బారిన పడటం బాధాకరం: లోకేశ్

vimala p
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి కడప జైలులో కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. జేసీ ప్రభాకర్

జైలులో జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా

vimala p
కడప సెంట్రల్ జైలులో కరోనా కలకం రేపింది. సిబ్బందితో సహా చాలా మంది ఖైదీలు వైరస్ బారినపడ్డారు. మొత్తం 700 మంది నమూనాలను పరీక్షించగా 303 మంది