telugu navyamedia

ఆంధ్ర వార్తలు

విధ్వంసానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ సీఎం జగన్‌-నారా లోకేష్‌

navyamedia
వైసీపీ ప్ర‌భుత్వం తీరుపై మ‌రోసారి టీడీపీ నేత నారా లోకేష్‌ ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. విధ్వంసానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ సీఎం జగన్‌ అంటూ నిప్పులు

ఎన్నిక అడ్డుకోవడమెందుకు.. వారినే చైర్మన్‌ చేయండి..

navyamedia
* కొండపల్లి చైర్మన్ ఎన్నిక వాయిదాపై చంద్రబాబు రియాక్ష‌న్‌ * ఎస్ఈసీ, ఏపీ డీజీపీపై ఆగ్రహం * తమ పార్టీ సభ్యుల ఓర్పును చేతగానితనంగా చూడొద్దు.. *వారినే

కొండపల్లిలో పరిస్థితి ఉద్రిక్తం..

navyamedia
నగరపాలక పీఠంకోసం నువ్వా? నేనా? వార్డుసభ్యులతో కలిసొచ్చిన ఎంపీ కేసినేని నాని కార్యాలయం బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు కార్యాలంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం పోలీసులకు, వైఎస్ఆర్ శ్రేణులకు

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో భిన్నాభిప్రాయాల్లేవు..

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో భారతీయజనతాపార్టీది భిన్నాభిప్రాయాలు ఉండవని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విశాఖ పర్యటనలో ఆయన ఎయిర్ పోర్టుకు చేరుకున్న సందర్భంగా అభిప్రాయాన్ని

ఆ ప్రాంతమంటే నాకు వ్యతిరేకత లేదు..

navyamedia
అమరావతి ప్రాంతమంటే తనకు తిరేకత లేదని, నా ఇళ్లు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతమంటే నాకు ప్రేమ కూడా. కానీ ఒక్కటి ఆలోచన చేయాలి. ఈ ప్రాంతం అటు

అధికార వికేంద్రీకరణ బిల్లుకు కొత్తరూపం..

navyamedia
ప్రజాకాంక్షను గౌరవించి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్ధేశంతో ప్రజాభిప్రాయాన్ని సేకరించి సమగ్రమార్పులతో తుది మెరుగులు దిద్ది అధికార వికేంద్రీకరణకు సంబంధించి కొత్తబిల్లును శాసనసభముందుకు తీసుకొస్తామని ముఖ్యమంత్రి

మూడు రాజధానుల బిల్లు రద్దు..

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడురాజధానులతో అధికార వికేంద్రీకరణ, అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ బిల్లులను శాసనసభ రద్దుచేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికార వికేంద్రీకరణ

ఉపసంహరణపై స్పష్టత‌ కోరిన హైకోర్టు..

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టత కోరింది. హైకొర్టులో మూడు రాజధానుల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లను రోజువారి విచారణ చేపట్టింది.

ఇది రైతు విజయం..

navyamedia
మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమరావతి వ్యాప్తంగా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికోసం అలుపెరుగని పోరాటం చేసిన రైతులు సాధించిన

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని..

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. అమరావతి రాజధాని కొనసాగింపుపై స్పష్టత వచ్చింది. మూడు రాజధానుల వ్యవహారంపై హైకోర్టులో సాగుతున్న రోజువారి విచారణలో అడ్వొకేట్ జనరల్

మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం..

navyamedia
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహారించుకున్నట్లు ప్రకరించింది. ఈ విష‌యాన్ని రాజధాని కేసుల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్

మీకు ఇంగిత జ్ఞానం ఉందా? – ప‌వ‌న్‌

navyamedia
జ‌న‌సేన అధ్య‌క్షుడు, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌గ‌న్ ప్రభుత్వంపై మ‌రోసారి మండిప‌డ్డారు. అస‌లు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా అంటూ విరుచుకుప‌డ్డారు. ఓ వైపు రాష్ర్టంలో