నగరపాలక పీఠంకోసం నువ్వా? నేనా? వార్డుసభ్యులతో కలిసొచ్చిన ఎంపీ కేసినేని నాని కార్యాలయం బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు కార్యాలంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం పోలీసులకు, వైఎస్ఆర్ శ్రేణులకు
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో భారతీయజనతాపార్టీది భిన్నాభిప్రాయాలు ఉండవని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విశాఖ పర్యటనలో ఆయన ఎయిర్ పోర్టుకు చేరుకున్న సందర్భంగా అభిప్రాయాన్ని
ప్రజాకాంక్షను గౌరవించి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్ధేశంతో ప్రజాభిప్రాయాన్ని సేకరించి సమగ్రమార్పులతో తుది మెరుగులు దిద్ది అధికార వికేంద్రీకరణకు సంబంధించి కొత్తబిల్లును శాసనసభముందుకు తీసుకొస్తామని ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడురాజధానులతో అధికార వికేంద్రీకరణ, అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ బిల్లులను శాసనసభ రద్దుచేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికార వికేంద్రీకరణ
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టత కోరింది. హైకొర్టులో మూడు రాజధానుల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లను రోజువారి విచారణ చేపట్టింది.
మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమరావతి వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికోసం అలుపెరుగని పోరాటం చేసిన రైతులు సాధించిన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. అమరావతి రాజధాని కొనసాగింపుపై స్పష్టత వచ్చింది. మూడు రాజధానుల వ్యవహారంపై హైకోర్టులో సాగుతున్న రోజువారి విచారణలో అడ్వొకేట్ జనరల్
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహారించుకున్నట్లు ప్రకరించింది. ఈ విషయాన్ని రాజధాని కేసుల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్
జనసేన అధ్యక్షుడు, పవర్స్టార్ పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా అంటూ విరుచుకుపడ్డారు. ఓ వైపు రాష్ర్టంలో