రెండో వన్డేలో దక్షిణాఫ్రికా పై భారత్ జట్టు 8 వికెట్ల ఘన విజయం సాధించింది. బర్త్డే బాయ్ యశస్వి జైశ్వాల్ ఆల్రౌండ్ ప్రతిభతో జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని
దేశంలో మరో ప్రైవేటు రైలు అందుబాటులోకి రానుంది. త్వరలోనే రెండో తేజస్ రైలు పట్టాలెక్కనుంది. జనవరి 17న అహ్మదాబాద్-ముంబయి మధ్య ఈ రైలును ప్రారంభించనున్నట్లు రైల్వే వర్గాలు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి గ్రూప్స్, జూనియర్ లెక్చరర్స్, వివిధ ప్రభుత్వ సంస్థల నోటిఫికెషన్స్ విడుదలయ్యాయి. గ్రూప్ 1 నోటిఫికేషన్ – 125 ఖాళీలు, గ్రూప్
సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ 13వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇప్పుడు ముద్దులతో తెగ రొమాన్స్లు చేసుకుంటున్నారు. ఈ షోలో పాల్గొన్న
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం “డిస్కోరాజా”. వీఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో నభానటేశ్, పాయల్రాజ్పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్తో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పింక్ రీమేక్ కోసం పవన్ 26 రోజులు కాల్షీట్లు
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా పేరు ప్రకటించేలోపే మరో సినిమాను విడుదల చేస్తుంటాడు. తాజాగా ముంబై అండర్వరల్డ్ మాఫియా నేపథ్యంలో ఓ వెబ్సిరీస్
నితిన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో
ఇప్పటి వరకు గాయకుడిగా అలరించిన రాహుల్సిప్లిగంజ్ రంగమార్తాండ సినిమాతో నటుడిగా మారాడు. రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా తెరకెక్కిస్తోన్న