లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లంగర్హౌస్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. బైక్ పై అకారణంగా బయటికి రావడంతో వాహనాదారుడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర
కరోనా కల్లోలం సృష్టిస్తున్న ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలు వ్యవహరిస్తున్న తీరు, పోలీసు చర్యల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. కరోనా మహమ్మారిని
విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. బాధ్యత మరిచి మంత్రులంతా రెడ్జోన్లో తిరుగుతున్నారని అన్నారు. ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వ
రాంచరణ్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చిరంజీవి ఒక్కసారి అతడి మీద చేయి చేసుకున్నారట. అది కూడా ఎనిమిది సంవత్సరాల వయస్సులో తమ తాత గిఫ్ట్గా ఇచ్చిన పోలీస్
కరోనా వైరస్ కారణంగా కేసీఆర్ ఫ్యామిలీకి కనకవర్షం కురుస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులు డైరెక్టర్ గా ఉన్న
కరోనా టెస్టుల విషయంలో అనుమానాస్పద వైఖరి అవలంభిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కరోనా కేసులను తగ్గించడానికే తక్కువ పరీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. గురువారం జరిగిన
నేడు భగీరథ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగీరథుని స్పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో జల సంరక్షణకు టీడీపీ నిరంతరం కృషి చేసిందని
ఏపీలో కరోనా మరణాలపై చేస్తోన్న ప్రకటనలపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అనుమానం వ్యక్తం చేశారు. మృతుల సంఖ్యను దాచేస్తే కరోనా కార్చిచ్చులా కాల్చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
‘వర్క్ ఫ్రం హోమ్’ చేసేటప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో డిస్టబ్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా వీడియో కాల్స్లో మాట్లాడేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.
కూలీలను గమ్య స్థానాలకు చేర్చే బాధ్యత కేంద్రమే తీసుకోవాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. వాళ్లు వెళ్లేందుకు కేంద్రం రైళ్లను ఏర్పాటు చేయాలని