telugu navyamedia

vimala p

బైక్ ఆపినందుకు పోలీసులపై బండ బూతులు

vimala p
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. బైక్ పై అకారణంగా బయటికి రావడంతో వాహనాదారుడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర

పోలీసులను, డాక్టర్లను గౌరవించండి… మనుషులు ఇంకా మారాలి…

vimala p
కరోనా కల్లోలం సృష్టిస్తున్న ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రజలు వ్యవహరిస్తున్న తీరు, పోలీసు చర్యల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. కరోనా మహమ్మారిని

విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం రాజకీయం: వీహెచ్‌

vimala p
విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. బాధ్యత మరిచి మంత్రులంతా రెడ్‌జోన్‌లో తిరుగుతున్నారని అన్నారు. ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వ

నాగబాబు వల్ల చెర్రీని పోలీస్‌ బెల్ట్‌తో కొట్టిన చిరు…

vimala p
రాంచరణ్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చిరంజీవి ఒక్కసారి అతడి మీద చేయి చేసుకున్నారట. అది కూడా ఎనిమిది సంవత్సరాల వయస్సులో తమ తాత గిఫ్ట్‌గా ఇచ్చిన పోలీస్‌

‘కరోనా’కారణంగా కేసీఆర్ ఫ్యామిలీకి కనకవర్షం: రేవంత్ రెడ్డి ఆరోపణ

vimala p
కరోనా వైరస్ కారణంగా కేసీఆర్ ఫ్యామిలీకి కనకవర్షం కురుస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులు డైరెక్టర్ గా ఉన్న

కరోనా టెస్టుల విషయంలో అనుమానాస్పద వైఖరి: ఉత్తమ్‌

vimala p
కరోనా టెస్టుల విషయంలో అనుమానాస్పద వైఖరి అవలంభిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కరోనా కేసులను తగ్గించడానికే తక్కువ పరీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. గురువారం జరిగిన

‘పోలవరం’ముంపు గ్రామాల ప్రజల తరలింపునకు ప్రభుత్వం సిద్దం!

vimala p
పోలవరం ముంపు గ్రామాల ప్రజల తరలింపునకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రాజెక్ట్ ముంపు గ్రామాల పరిధిలోని దేవీపట్నంలో ఉన్న ఆరు గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ కింద

కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం బేష్: మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

vimala p
కరోనా మహమ్మారి కట్టడి విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ సమర్థించారు. లాక్ డౌన్ సమయంలో మరిన్ని టెస్టులను

భగీరథుని స్పూర్తిగా జల సంరక్షణకు కృషి: చంద్రబాబు

vimala p
నేడు భగీరథ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగీరథుని స్పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో జల సంరక్షణకు టీడీపీ నిరంతరం కృషి చేసిందని

కరోనా కార్చిచ్చులా కాల్చేస్తుంది: యనమల

vimala p
ఏపీలో కరోనా మరణాలపై చేస్తోన్న ప్రకటనలపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అనుమానం వ్యక్తం చేశారు. మృతుల సంఖ్యను దాచేస్తే కరోనా కార్చిచ్చులా కాల్చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

లైవ్‌లో రిపోర్టర్‌ ఇంట్లో అర్థనగ్నంగా యువతి… ఆతరువాత ఏంజరిగిందంటే…

vimala p
‘వర్క్ ఫ్రం హోమ్’ చేసేటప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో డిస్టబ్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా వీడియో కాల్స్‌లో మాట్లాడేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.

కూలీలను స్వస్థలాలకు చేర్చే బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: తలసాని

vimala p
కూలీలను గమ్య స్థానాలకు చేర్చే బాధ్యత కేంద్రమే తీసుకోవాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. వాళ్లు వెళ్లేందుకు కేంద్రం రైళ్లను ఏర్పాటు చేయాలని