కరోనా కార్చిచ్చులా కాల్చేస్తుంది: యనమలvimala pApril 30, 2020 by vimala pApril 30, 20200584 ఏపీలో కరోనా మరణాలపై చేస్తోన్న ప్రకటనలపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అనుమానం వ్యక్తం చేశారు. మృతుల సంఖ్యను దాచేస్తే కరోనా కార్చిచ్చులా కాల్చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. Read more