హైదరాబాద్ మేడ్చల్ లో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినుల పైకి ఓ బస్సు దూసుకెళ్లింది. ఆ బస్సు అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందినది. విద్యార్థినులు కూడా
సీఎం కేసీఆర్ హైందవ ధర్మానికి ముప్పుగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా టీఆర్ఎస్
చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థినిని ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. కలకడ మండలం కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇంటర్ మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని
తెలంగాణ క్యాబినెట్ కొత్త ఆర్డినెన్స్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ పదవులను ఆఫీసు ఆఫ్ ప్రాఫీట్ పరిధి నుంచి మినహాయిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. జీతాలు,
హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో 1.7 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బస్సు దిగి, అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఓ వ్యక్తిని ఇంటలిజెన్స్, డీఆర్ఐ అధికారులు తనిఖీ
హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలంగాణ మంత్రి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పల్లె
వైసీపీ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఈ రోజు పాణ్యంలో మీడియాతో మాట్లాడారు.