telugu navyamedia

Laxman KCR Yadadri Temple Hyderabad

కేసీఆర్‌ హైందవ ధర్మానికి ముప్పుగా మారారు: లక్ష్మణ్‌

vimala p
సీఎం కేసీఆర్‌ హైందవ ధర్మానికి ముప్పుగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా టీఆర్‌ఎస్‌