ఆరోగ్య శ్రీ తో పాటు ఆయుస్మాన్ భారత్ ని తెలంగాణలో అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకున్నారు.. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపారు
ఢిల్లీలో రైతులు కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యసాయ చట్టాలను రద్దు చేయాలంటూ సుదీర్ఘపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్న రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరిపింది…
ప్రపంచాన్ని వణికించిన కరోనా వాళ్లు వీళ్లు అనే తేడాలేకుండా అందరిపై తీవ్రప్రభావం పడింది… జీతాలు లేక బతుకుబండిని లాగడమే కష్టం అయ్యింది.. ఇక, ఈఎంఐలు, లోన్ల పరిస్థితి
బీహార్ లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అధినేత నితీష్ కుమార్ బీజేపీతో పొత్తుతో పోటీ చేశారు.. జేడీయూకి సీట్లు తగ్గినా.. నితీష్కుమార్కు ఉన్న క్లీన్
ఈరోజుతో రాజాలను ఎంతో కష్టపెట్టిన 2020 ముగియనుంది. దాంతో ప్రజలు 2021 తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అంతా ఆశిస్తున్నారు.. అయితే, ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి
మాంసాహారంలో వుండే ప్రోటీన్లన్నీ శెనగలలో వున్నాయని.. వీటిని వారానికోసారి లేదు రెండుసార్లు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతామని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శెనగల్లో పీచు