telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల

ap minister sucharita on fluds

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 2,623 కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అమరావతిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు. 2623 ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల పేర్ల జాబితాను మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కానిస్టేబుల్ రాతపరీక్షకు 3,51,860 మంది హాజరుకాగా, 1,09,106 మంది ఉత్తీర్ణులయ్యారు.

Related posts