ఝార్ఖండ్ లో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ జరగనున్న 17 నియోజకవర్గాల్లో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కాంచీ, హతియా, కాన్కే, భర్కతా, రామ్గర్ ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగ్గా.. ఇతర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. మొత్తం 81 అసెంబ్లీ నియోజకర్గాలకు 5 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తు్న్నారు. ఇప్పటికే తొలి విడతలో 13, రెండో విడతలో 20 శాసనసభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది.
ప్రజావేదికను కూల్చివేయాలి.. అధికారులకు జగన్ ఆదేశాలు