telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాంచీ : … మూడవదశ పోలింగ్ .. ప్రారంభం..

3rd phase polling started in jharkhand

ఝార్ఖండ్‌ లో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటింగ్‌ జరగనున్న 17 నియోజకవర్గాల్లో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కాంచీ, హతియా, కాన్కే, భర్కతా, రామ్‌గర్‌ ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగ్గా.. ఇతర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. మొత్తం 81 అసెంబ్లీ నియోజకర్గాలకు 5 విడతల్లో పోలింగ్‌ నిర్వహిస్తు్న్నారు. ఇప్పటికే తొలి విడతలో 13, రెండో విడతలో 20 శాసనసభ స్థానాలకు పోలింగ్‌ పూర్తయింది.

Related posts