ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొత్త మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మొత్తం 25 మంది కొత్త మంత్రులతో ప్రమాణం చేయిస్తున్నారు.
ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొత్త మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మొత్తం 25 మంది కొత్త మంత్రులతో ప్రమాణం చేయిస్తున్నారు.