2018-19 ఆర్ధిక సంవత్సరంలో పేటియం మాతృ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్ లిమిడెట్’ రూ.4,217.20 కోట్ల నష్టాలు చవి చూసింది. ఇంతక్రితం ఏడాదిలో రూ.1,604.34 కోట్ల నష్టాలు నమోదు చేసిం ది. దీంతో పోలిస్తే క్రితం ఆర్ధిక సంవత్సరంలో నష్టాలు 162 శాతం పెరిగాయి. అంటే రోజుకు సగటున రూ.11.5 కోట్లకు పైగా నష్టాన్ని చవి చూసింది.
వ్యాపారాన్ని మరింత విస్తరించడంతో పాటు బ్రాండ్ విలువను పెంచు కునేందుకు ఎక్కువ ఖర్చు చేయడంతో నష్టాలు మూటగట్టుకుంది. 2018-19లో కంపెనీ ఆదాయం 8.2 శాతం పెరిగి రూ.3,579.67 కోట్లకు చేరింది.
విద్యార్థి నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం: జగ్గారెడ్డి