మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయురాలికి ఘనంగా నివాళులర్పించారు.
స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి రోజున జరుపుకునే ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారు శుభాకాంక్షలు తెలియజేశారు.

