telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వై.ఎస్.ఆర్. వర్ధంతి కార్యక్రమాలలో .. ఏపీసీఎం ..ముందు ..

jagan

రేపు ఏపీసీఎం జగన్ కడప జిల్లా ఇడుపులపాయలో జరిగే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఉదయం 8 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్సార్ కు నివాళులు అర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు.

అక్కడి నుంచి జగన్ విజయవాడ పయనమవుతారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

Related posts