ఇటీవల ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తీరత్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమ్మాయిల వేషధారణపై చేసిన కామెంట్స్కు…అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి. మారాల్సింది
మాములుగా ట్రాఫిక్ రూల్స్పై అవగాహన పెంచేందుకు పోలీసులు వినూత్న పద్దతిని ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు కోహ్లీ డక్ అవుట్ ను ఉపయోగించుకొని కూడా ఉత్తరాఖండ్ పోలీసులుఅలంటి ప్రయత్నమే
వచ్చే సంవత్సరం అసెంబ్లీ జరగనున్న ఉత్తరాఖండ్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సొంతపార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో సీఎం త్రివేంద్రసింగ్ రావత్ తన పదవికి
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా సృష్టి గోస్వామి అనే యువతికి బాధ్యతలు అప్పగించనున్నారు. జాతీయ బాలికా
ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి. ఈ పర్యటనలో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తో స్వాత్మానందేంద్ర
ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా భూకంపం సంభవించింది. ఒడిశా రాష్ట్రంలోని మయూర్ భంజ్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున 2:13 సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్
హరిద్వార్ దేవాలయాన్ని నవంబర్ 30 వరకు మూసివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని నేడే ప్రకటించింది. హరిద్వవార్ సరిహద్దులు మొత్తం
మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్లో సాహస క్రీడా ఉత్సవాలు జరగనున్నాయి. అయితే వాటిని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రారంభించారు. అయితే ఉత్తరాఖండ్ తన నాయర్ వాల్లి
ప్రస్తుతం కరోనా అన్ లాక్ నిబంధనల్లో భాగంగా కరోనా స్కూల్స్, కాలేజీలు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మార్గదర్శకాలు ఇప్పటికే రిలీజ్ చేసింది. ఈ మార్గదర్శకాలను అనుసరించి