శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రామాదంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ఉద్యోగులు భూగర్భంలోనే చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. వారిని
శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రమాదస్థలిలో సహాయక చర్యలు
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురి కోసం రెస్క్యూ ఆపరేషన్
కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని కొత్త నిబంధనలను విధించింది. ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదని ఈసీ తెలిపింది. ఓటు వేసే
గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసి
వినాయకచవితి వేడుకలపై పండితులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్నారు. అనంతరం
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంపై సీఐడీ విచారణకు ఆయన ఆదేశించారు. ప్రమాదానికి