telugu navyamedia

Telugu News Updates

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి: బండి సంజయ్‌

vimala p
శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రామాదంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ఉద్యోగులు భూగర్భంలోనే చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. వారిని

అర్హులతో పోస్టులు భర్తీ చేయాలి: లోకేశ్ డిమాండ్

vimala p
సచివాలయ నియామకాల నోటిఫికేషన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ కు లోకేశ్ లేఖాస్త్రం సంధించారు. నోటిఫికేషన్ లో

ఏపీలో విజృంభిస్తున్న కరోనా..కొత్తగా 9,544 మందికి పాజిటివ్

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా మరణాలు, పాజిటివ్ కేసులకు సంబంధించిన బులెటిన్ ను

శ్రీశైలం ప్రమాదంపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై దిగ్ర్భాంతి

vimala p
శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ తీవ్ర‌ దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే ప్ర‌మాద‌స్థ‌లిలో స‌హాయ‌క చ‌ర్య‌లు

శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి

vimala p
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురి కోసం రెస్క్యూ ఆపరేషన్

గ్లవ్స్ ధరించి ఈవీఎం బటన్ నొక్కాలి: ఈసీ కొత్త నిబంధనలు

vimala p
కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని కొత్త నిబంధనలను విధించింది. ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదని ఈసీ తెలిపింది. ఓటు వేసే

ఆగ‌స్టు 31న టీఎస్ఈసెట్‌ ప్ర‌వేశ‌ ప‌రీక్ష‌

vimala p
తెలంగాణలో టీఎస్ఈసెట్‌ ప్ర‌వేశ‌ ప‌రీక్ష‌ తేదీ వెలువడింది. డిప్లొమా, బీఎస్సీ మ్యాథ‌మెటిక్స్ పూర్తిచేసిన‌వారు బీటెక్ లేదా బీఈ రెండో ఏడాదిలోకి ప్ర‌వేశాలు క‌ల్పించే టీఎస్ ఈసెట్‌-2020 ప‌రీక్ష

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. నారా లోకేశ్ ఆగ్రహం

vimala p
గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసి

గవర్నర్ తో విజయసాయిరెడ్డి భేటీ!

vimala p
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు మధ్యాహ్నం కలిశారు. రాజ్ భవన్ కు వెళ్లిన విజయసాయి గవర్నర్ తో భేటీ

పాలు లేక పసిబిడ్డలు అలమటిస్తున్నారు: పవన్

vimala p
గోదావరి ముంపు ప్రాంతాల ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దాదాపు 200 గ్రామాలు, లంకలు నీట మునిగాయని, వేలాది మంది

వినాయకచవితిపై విపక్షాల వ్యాఖ్యలు బాధాకరం: వెల్లంపల్లి

vimala p
వినాయకచవితి వేడుకలపై పండితులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్నారు. అనంతరం

శ్రీశైలం ప్రమాదంపై సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశం

vimala p
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంపై సీఐడీ విచారణకు ఆయన ఆదేశించారు. ప్రమాదానికి