telugu navyamedia

PM Modi Srisailam Fire Accident

శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి

vimala p
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురి కోసం రెస్క్యూ ఆపరేషన్