కరోనా వైరస్ విస్తరించకుండా తగు చర్యలు చేపట్టి, ప్రాథమికంగా విజయం సాధించినట్టు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పేర్కొన్నారు. కరోనా వైరస్ తొలిసారి వెలుగు చూసిన వూహాన్లో ఆయన
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వీరి పేర్లను ఫైనల్ చేసినట్టు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలకు, ఇతర నిర్మాణాలకు పార్టీ జెండా రంగులు వేయడం, ఆ రంగులు తొలగించాలని
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డాడు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించారు. వైఎస్ జగన్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో కుంటిసాకులతో ఎన్నికలు ఆపేశారని మండిపడ్డారు.
ఈసీ షెడ్యూల్ ప్రకటించాక ఎన్నికలు వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం అమరావతిలో ఆయన
కేరళ రాష్ట్రంలో కోవిద్-19(కరోనా వైరస్) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. మరో 6 కరోనా కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధృవీకరించారు. బాధితులను ఐసోలేషన్ వార్డుల్లో,