telugu navyamedia

Telugu News Updates

కరోనా విస్తరించకుండా చర్యలు: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్

vimala p
కరోనా వైరస్ విస్తరించకుండా తగు చర్యలు చేపట్టి, ప్రాథమికంగా విజయం సాధించినట్టు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు. కరోనా వైరస్ తొలిసారి వెలుగు చూసిన వూహాన్‌లో ఆయన

రాజ్యసభ అభ్యర్థులుగా కేకే, పొంగులేటి!

vimala p
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వీరి పేర్లను ఫైనల్ చేసినట్టు

బాత్‌రూమ్‌లకు కూడా వైసీపీ రంగులు: చంద్రబాబు ఫైర్

vimala p
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలకు, ఇతర నిర్మాణాలకు పార్టీ జెండా రంగులు వేయడం, ఆ రంగులు తొలగించాలని

జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి: అచ్చెన్నాయుడు

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డాడు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించారు. వైఎస్ జగన్

29 గ్రామాల్లో కుంటిసాకులతో ఎన్నికలు ఆపేశారు: కేశినేని నాని

vimala p
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో కుంటిసాకులతో ఎన్నికలు ఆపేశారని మండిపడ్డారు.

విజృంభిస్తున్న కరోనా..సినిమా థియేటర్ల మూసివేత

vimala p
కేరళ రాష్ట్రంలో కోవిద్‌-19(కరోనా వైరస్‌) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటి వరకు అవ్యాధిబారిన పడిన వారి సంఖ్య 12 కు చేరింది. దీంతో ఆ రాష్ట్ర

ఎన్నికలు వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదు: యనమల

vimala p
ఈసీ షెడ్యూల్‌ ప్రకటించాక ఎన్నికలు వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం అమరావతిలో ఆయన

రేవంత్‌ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

vimala p
కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై కూకట్‌పల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. రేవంత్‌రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని..రేవంత్‌ తరపు న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.

కేరళలో కరోనా ఎఫెక్ట్.. విద్యార్థులకు పరీక్షలు రద్దు

vimala p
కేరళ రాష్ట్రంలో కోవిద్‌-19(కరోనా వైరస్‌) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. మరో 6 కరోనా కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ధృవీకరించారు. బాధితులను ఐసోలేషన్‌ వార్డుల్లో,

ప్రణయ్ హత్య కేసు విచారణ వాయిదా

vimala p
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ పరువు హత్య కేసు విచారణ వాయిదా పడింది. నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఈరోజు ఈ కేసు

పిల్లలకు ఇచ్చే వస్తువులు నాణ్యతతో ఉండాలి: సీఎం జగన్​

vimala p
పాఠశాల విద్యా శాఖపై ఈరోజు ఏపీ సీఎం ఆయన సమీక్షించారు. ‘జగనన్న విద్యా కానుక’ కిట్ లో నాణ్యత గల వస్తువులుండాలని సూచించారు. ఈ కిట్ లో

కుల వివాదంలో వైసీపీ ఎంపీ.. ఎస్సీ కాదని ఫిర్యాదు!

vimala p
గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ కుల వివాదంలో ఇరుక్కున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో బాపట్ల ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి ఆయన